April 19, 2026

Latest News

మాజీ డీజీపీ పాడే మోసి గౌరవం చాటుకున్న పోలీసులు

మార్చి 15 హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హెచ్‌జే దొర కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న...

అల్కాపురి కాలనీలో ఘనంగా ‘ఈస్బీ టెక్స్‌టైల్స్’ ను ప్రారంభించిన దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం మార్చి 15: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ అల్కాపురి కాలనీ లోని శ్రీనివాస గారు నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఈస్బీ టెక్స్‌టైల్స్ (EESBEE TEXTILES) నూతన...

రూ. 950 కోట్ల తో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ : మంత్రి కోమటిరెడ్డి. మధుయాష్కి, మల్రెడ్డి రాంరెడ్డి తో కలిసి హయత్ నగర్ లో రూ. 10 కోట్ల తో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన

ఎల్ బి నగర్ మార్చి 14:ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు రూ. 950 కోట్ల వ్యయంతో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నామని, త్వరలోనే కేంద్ర...

మూసీ పునరుజ్జీవనంపై ఎంఆర్డీసీఎల్ ప్రజెంటేషన్: ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మార్చి 13:హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన మూసీ నది పునరుజ్జీవనం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తొలి దశలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఎంఆర్డీసీఎల్ (MRDCL) అధికారులు...

చేపల జగడం రంగనాయకసాగర్ రిజర్వాయర్ లో చేపల పట్టే హక్కుని తేల్చని అధికారులు, మత్స్య కారులు ముదిరాజ్ ల మధ్య వివాదం.చేపలు పట్టేందుకు ప్రయత్నిస్తే జరిమానా కుల సంఘం తీర్మానం

చిన్నకోడూర్,మార్చి 13: రంగ నాయక సాగర్ రిజర్వాయర్లో చేపల వేట విషయంలో మత్స్య కారులు ముదిరాజ్ ల మధ్య వివాదం నెలకొంది. చేపలు పట్టే హక్కు తమదంటే...

నిశీధిలో రక్షణ కవచం: అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

.కామారెడ్డి మార్చి 13: ఆపరేషన్ కవచ్: దొంగతనాల నియంత్రణే లక్ష్యం – పాత నేరస్తుల కదలికలపై పోలీసుల డేగ కన్ను.• నేరగాళ్ల గుండెల్లో వణుకు: 'పాప్లిన్' డివైస్‌తో...

దోమల నివారణకు శాశ్వత పరిష్కారం.చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకులు తొలగించాలి అధికారులకు ఆదేశాలు — ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్,నాగోల్, మార్చ్ 13:ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో నాగోల్ చెరువు నందు పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పరిశీలించారు.ఈ సందర్భంగావారు మాట్లాడుతూ. కోనేరు వద్ద వాకింగ్...

అక్రమ సంబంధం… మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు

మార్చి 12 మెదక్:అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సంబంధానికి అడ్డుగా మారిందనే కారణంతో ఓ మహిళను ప్రణాళికాబద్ధంగా చం*పిన...

ప్రజా సేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం!ప్రజల దీవెనలతోనే ఈ స్థాయికి చేరుకున్నాంనిధుల వినియోగంలో నూతన ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మార్చి 12 ఖమ్మం: "రాజకీయాల్లోకి మనం వచ్చింది కేవలం ప్రజా సేవ కోసమే. ఐదేళ్ల తర్వాత మనం పదవి నుంచి దిగిపోయేటప్పుడు.. మన గ్రామం, మన వార్డు...

కొడిచెర్ల శివారులో పచ్చి మిర్చి తోట పరిశీలించిన ఏపీ డి మేడం భారతి

కోటగిరి మార్చ్ 11: పోతంగల్ మండల పరిధిలోని కొడిచెర్ల శివారులో పచ్చిమిర్చి తోట పరిశీలించిన ఏపీ డి మేడం భారతి మిర్చి తోటను పరిశీలించి సకాలంలో పంట...

You may have missed