April 15, 2026

India

చెత్తని ఎక్కడపడితే అక్కడ వేయకూడదని కరపత్రం ఆవిష్కరించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో శ్రీరామ కాలనీ వాసులు

ఏప్రిల్ 10 జల్ పల్లి: శ్రీరామ కాలనీలో రోడ్లపై చెత్త వేయకూడదని మరియు శ్రీరామ కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి పంచే కరపత్రం...

బాసర ఆలయ పున నిర్మాణానికి సీఎం భూమి పూజ

ఏప్రిల్ 6 బాసర:తదూరి మనసా. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం పనులకు సిఎం రెవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. హైదరాబాదు నుండి ప్రత్యేక...

భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష

రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 02: హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా...

మహేశ్వరంలో బీజేపీకి భారీషాక్: KLR మరియు DBR సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికల జోరు. బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

మహేశ్వరం ఏప్రిల్ 1: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా...

భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం.పట్టాభిషేక మహోత్సవం తిలకించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా దంపతులు

మార్చి 28 భద్రాచలం:భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది.గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి శ్రీమతి...

ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాo: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మానవ తప్పిదాల...

లాక్‌డౌన్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూ డిల్లీ 28:చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించబోతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు...

శ్రీరామ కాలనీలో బస్తీ వాసుల ఆధ్వర్యంలో గణపతి చించోలే చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు

మార్చి 27 జల్ పల్లి: శ్రీరామ కాలనీలో మార్చి 27న పోచమ్మ దేవాలయం దగ్గర కాలనీవాసుల ఆధ్వర్యంలో చలివేంద్రo ప్రారంభించారు గణపతి చించోలే. కాలనీవాసులు సందర్భంగా మాట్లాడుతూ...

సిరసనగండ్ల గట్టు జాతర “శ్రీరామ నవమి ప్రత్యేకత” మరియు జాతర చరిత్ర తెలుసుకుందాం

మార్చి 26 సిరసనగండ్ల చారగొండ: శిరసనగండ్ల (గట్టు జాతర) శ్రీరామనవమికి కళ్యాణ మహోత్సవం, పెద్దతేరు, పూలతేరు, రాముల వారి కళ్యాణం ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది గట్టు జాతరకి...

పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు

మార్చి 25 హైదరాబాద్: పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

You may have missed