April 15, 2026

Politics

బాసర ఆలయ పున నిర్మాణానికి సీఎం భూమి పూజ

ఏప్రిల్ 6 బాసర:తదూరి మనసా. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణం పనులకు సిఎం రెవంత్ రెడ్డి సోమవారం భూమి పూజ చేశారు. హైదరాబాదు నుండి ప్రత్యేక...

భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష

రంగారెడ్డి జిల్లా ఏప్రిల్ 02: హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా...

మహేశ్వరంలో బీజేపీకి భారీషాక్: KLR మరియు DBR సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికల జోరు. బీజేపీ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

మహేశ్వరం ఏప్రిల్ 1: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం రెండు కండ్లుగా...

ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాo: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మానవ తప్పిదాల...

పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు

మార్చి 25 హైదరాబాద్: పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

బడ్జెట్‌లో బహుజనులకు మోసం?.దళిత, బీసీ నిధులపై అంకెల గారడీ: సమతా సైనిక దళ్ ఆగ్రహం

ఎన్టీపీసీ, మార్చి 21:రాష్ట్ర బడ్జెట్‌లో దళితులు, బీసీలకు అన్యాయం జరుగుతోందని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్రంగా విమర్శించారు....

ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు. బీసీలు: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మార్చి 20 హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు,...

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క-2026-27.రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

మార్చి 25 హైదరాబాద్: మూలధన వ్యయం - రూ. 47,267 కోట్లు రెవెన్యూ వ్యయం - రూ. 2,34,406 కోట్లు వ్యవసాయ శాఖ - రూ. 23,179...

గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుకై బడ్జెట్లో 25 వేల కోట్లు కేటాయించాలి. తెలంగాణ గిరిజన సంఘం హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులువి వీరన్న నాయక్, పి శ్రీకాంత్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హనుమకొండ జిల్లా మార్చి 18:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో దళితులు గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిందని...

లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నూతన రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి మరియు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

మార్చి 18 న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన శ్రీ వేం నరేందర్ రెడ్డి గారిని వెంట తీసుకుని, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్...

You may have missed