April 15, 2026

Month: March 2026

భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం.పట్టాభిషేక మహోత్సవం తిలకించిన రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా దంపతులు

మార్చి 28 భద్రాచలం:భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవం శనివారం అంగరంగ వైభవంగా సాగింది.గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా, వారి సతీమణి శ్రీమతి...

ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాo: ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

ఎవరెన్ని విమర్శలు, అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మానవ తప్పిదాల...

లాక్‌డౌన్‌ వార్తలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

న్యూ డిల్లీ 28:చమురు సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించబోతుందన్న వార్తలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు...

శ్రీరామ కాలనీలో బస్తీ వాసుల ఆధ్వర్యంలో గణపతి చించోలే చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు

మార్చి 27 జల్ పల్లి: శ్రీరామ కాలనీలో మార్చి 27న పోచమ్మ దేవాలయం దగ్గర కాలనీవాసుల ఆధ్వర్యంలో చలివేంద్రo ప్రారంభించారు గణపతి చించోలే. కాలనీవాసులు సందర్భంగా మాట్లాడుతూ...

సిరసనగండ్ల గట్టు జాతర “శ్రీరామ నవమి ప్రత్యేకత” మరియు జాతర చరిత్ర తెలుసుకుందాం

మార్చి 26 సిరసనగండ్ల చారగొండ: శిరసనగండ్ల (గట్టు జాతర) శ్రీరామనవమికి కళ్యాణ మహోత్సవం, పెద్దతేరు, పూలతేరు, రాముల వారి కళ్యాణం ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది గట్టు జాతరకి...

పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అత్యవసర ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు

మార్చి 25 హైదరాబాద్: పశ్చిమాసియాలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో పెట్రోల్‌, గ్యాస్ సిలిండర్లు (ఎల్ పీజీ), యూరియా నిల్వలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే, ఈ క్రింది 4 ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి:

మార్చి 21 హైదరాబాద్ : 1:వాటర్ టెస్ట్ (నీటితో పరీక్ష)​సిలిండర్ లోపల గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం.​సిలిండర్ వెలుపల ఒక వైపు...

బడ్జెట్‌లో బహుజనులకు మోసం?.దళిత, బీసీ నిధులపై అంకెల గారడీ: సమతా సైనిక దళ్ ఆగ్రహం

ఎన్టీపీసీ, మార్చి 21:రాష్ట్ర బడ్జెట్‌లో దళితులు, బీసీలకు అన్యాయం జరుగుతోందని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్రంగా విమర్శించారు....

“రచ్చబండ” చెట్టు కింద ముచ్చట్లు.!రంగంలో ఉన్నంత వరకే… నీవిలువ…!

మార్చి 21 హైదరాబాద్: చదరంగం ఆటలో ఆడుతున్నప్పుడు మాత్రమే రాజు.. బంటు.. నలుపు తెలుపు!ఆట అయిపోయిన తరువాత అన్ని ఒకే చోటకు చేర్చబడతాయి..! జీవితం అనే చదరంగంలో...

ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు. బీసీలు: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మార్చి 20 హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు,...

You may have missed