చెత్తని ఎక్కడపడితే అక్కడ వేయకూడదని కరపత్రం ఆవిష్కరించారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల ఆధ్వర్యంలో శ్రీరామ కాలనీ వాసులు
filter: 153; fileterIntensity: 0.71; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:8; brp_del_th:0.0010,0.0000; brp_del_sen:0.1300,0.0000; motionR: 65536; delta:1; bokeh:1; module: photo;hw-remosaic: false;touch: (0.7529631, 0.4392976);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 365.4291;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 40;zeissColor: bright;
ఏప్రిల్ 10 జల్ పల్లి: శ్రీరామ కాలనీలో రోడ్లపై చెత్త వేయకూడదని మరియు శ్రీరామ కాలనీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి పంచే కరపత్రం విడుదల చేశారు శ్రీ రామా కాలనీ బస్తి వాసులు. ప్రతిరోజు రోడ్లమీద చెత్తని ఎక్కడపడితే అక్కడ పారవేస్తూ రోడ్లన్నీ డంపింగ్ యార్డ్ లాగా మారుస్తున్నారని పలువురు తెలియజేశారు. “మనం నివసించే ప్రాంతాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలీ” అని అన్నారు మున్సిపల్ కార్పొరేషన్ సూపరేజర్ కుమార్ మరియు కాలనీవాసులు. కొంతమంది బయటి రాష్ట్రం వాళ్లు ఉదయాన్నే చెత్తని రోడ్లమీద పారవేస్తూ రోడ్లని పూర్తిగా చెత్తలా మారుస్తున్నారు. ఎప్పటికప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు చెత్తని తీస్తున్న ఉదయం లేచే సరికి పూర్తిగా డంపింగ్ యార్డ్ లాగా మారుతున్నాయి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్మికులు మరియు సూపర్వైజర్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.