April 23, 2026

Telangana

నిశీధిలో రక్షణ కవచం: అర్ధరాత్రి వేళ క్షేత్రస్థాయిలో జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

.కామారెడ్డి మార్చి 13: ఆపరేషన్ కవచ్: దొంగతనాల నియంత్రణే లక్ష్యం – పాత నేరస్తుల కదలికలపై పోలీసుల డేగ కన్ను.• నేరగాళ్ల గుండెల్లో వణుకు: 'పాప్లిన్' డివైస్‌తో...

దోమల నివారణకు శాశ్వత పరిష్కారం.చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క ఆకులు తొలగించాలి అధికారులకు ఆదేశాలు — ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్,నాగోల్, మార్చ్ 13:ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో నాగోల్ చెరువు నందు పేరుకుపోయిన గుఱ్ఱపుడెక్క ఆకును ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. పరిశీలించారు.ఈ సందర్భంగావారు మాట్లాడుతూ. కోనేరు వద్ద వాకింగ్...

అక్రమ సంబంధం… మహిళ హత్య కేసు ఛేదించిన పోలీసులు

మార్చి 12 మెదక్:అక్రమ సంబంధాల నేపథ్యంలో జరిగిన దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. సంబంధానికి అడ్డుగా మారిందనే కారణంతో ఓ మహిళను ప్రణాళికాబద్ధంగా చం*పిన...

ప్రజా సేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం!ప్రజల దీవెనలతోనే ఈ స్థాయికి చేరుకున్నాంనిధుల వినియోగంలో నూతన ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మార్చి 12 ఖమ్మం: "రాజకీయాల్లోకి మనం వచ్చింది కేవలం ప్రజా సేవ కోసమే. ఐదేళ్ల తర్వాత మనం పదవి నుంచి దిగిపోయేటప్పుడు.. మన గ్రామం, మన వార్డు...

కొడిచెర్ల శివారులో పచ్చి మిర్చి తోట పరిశీలించిన ఏపీ డి మేడం భారతి

కోటగిరి మార్చ్ 11: పోతంగల్ మండల పరిధిలోని కొడిచెర్ల శివారులో పచ్చిమిర్చి తోట పరిశీలించిన ఏపీ డి మేడం భారతి మిర్చి తోటను పరిశీలించి సకాలంలో పంట...

వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి:జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

ఖమ్మం, మార్చి 11: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల సమస్యతో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం...

ప్రజల కష్టాలపై కేంద్రం మౌనం సరైంది కాదు – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మార్చి 11 న్యూ డిల్లీ: దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ సమస్యలు, పరిశ్రమల మందగమనం మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని...

శ్రీరామ కాలనీ నివాసి గణపతి చించోలే మీద కొంతమంది అర్ధరాత్రి దాడి. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పహాడి షరీఫ్ పోలీస్ సిబ్బంది

మార్చి 11 జల్ పల్లి: జల్ పల్లి డివిజన్ శ్రీ రామ కాలనీలో గణపతి చించోలీ మీద కొంతమంది దుండగులు అర్థరాత్రి దాడి నిర్వహించారు అని తెలిపారు...

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామిపరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి – భద్రతా నిబంధనలు తప్పనిసరి ముఖ్యమంత్రి...

జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలి,విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: వరంగల్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ మార్చి 7:హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంఎంపీ కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న...

You may have missed