April 23, 2026

Telangana

99 రోజుల్లో నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకోవాలిహౌసింగ్ బోర్డు ప‌రిధిలోని 5వేల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ పూర్తిచేయాలి.తెలంగాణ హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

మార్చి 7 హైదరాబాద్: ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక 99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని...

రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటాo: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మార్చి 7 హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ ఎ....

మిత్రుల బృందం ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య కు ఘన సన్మానం

మార్చి 6సూర్యాపేట:జనవరి 23న జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ లో సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పాల్వాయి జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం...

బైరాగిగూడ పోతురాజు లింగానికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరాములు అందెల. పోతురాజు లింగాన్ని నేలమట్టం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ముష్కరులను కఠినంగా శిక్షించాలి – శ్రీరాములు అందెల

మహేశ్వరo మార్చి 6:మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బైరాగిగూడ గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా బోనాల సందర్భంగా పూజలు అందుకుంటున్న పురాతన పోతురాజు లింగాన్ని కొందరు దుండగులు...

అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మార్చి 6 మహబూబాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ...

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నట్లు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి తెలిపారు

మార్చి 6 రాజేంద్రనగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నట్లు నవ యువ యూత్ క్లబ్...

దేవాలయం పూర్తి కాకముందే గుడిలో దీపం పెట్టడం ఏంటని గ్రామ ప్రజలు ఆరా తీస్తున్నారు, దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన తర్వాతనే దీపం వెలిగించాలని అంటున్నారు గ్రామ ప్రజలు

మార్చి 4 డిండి:గ్రామం వావిల్ కోల్ వడ్డెరగూడెం ప్రజలందరికీ నమస్కారం ఏమనగా ఈదమ్మ తల్లి గుడి నిర్మాణం అవుతుంది కాబట్టి ఈదమ్మ తల్లి మహా దాత గుడి...

ఈ సమావేశంలో యాంత్రికంగా కాదు… ఒక భావోద్వేగ బంధంతో పాల్గొన్నాను: సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1, 2 అధికారులతో సీఎం రేవంత్ భేటీముఖ్యమంత్రిగా కాకుండా పెద్దన్నలా కలిశానన్న రేవంత్

హైదరాబాద్ ఫిబ్రవరి 27:తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ...

తెలంగాణకు ఆర్ధిక మూలాలు పెంచేలా పశుసంవర్ధకశాఖను అభివృద్ధి పరచాలి-మంత్రి వాకిటి శ్రీహరి

ఫిబ్రవరి 25 హైదరాబాద్:తేదీ:పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం-మంత్రి వాకిటి శ్రీహరి. బడ్జెట్‌ లో అధిక నిధులు కేటాయించేలా నివేదికలు తయారు చేయండి-మంత్రి...

“మన ఊరు మన వాడ” శుభ్రంగా ఉంచుకోవడానికి అందరూ కలిసికట్టుగా నడవాలి. రోడ్లమీద మరియు ఎక్కడ పడితే అక్కడ చెత్త వెయ్యకుండా అలవాటు మానుకోవాలి

ఫిబ్రవరి 23 హైదరాబాద్: మన ప్రాంతంలో చాలామంది చెత్తని ఎక్కడపడితే అక్కడ వేయకుండా అందరం కలిసికట్టుగా ఉండాలి. ప్రతి బస్తీలో ఉన్నది చెత్త సమస్య. చదువుకున్న వాలు...

You may have missed