April 19, 2026

Politics

త్వరలో డిజిటల్ మీడియా పాలసీ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మార్చి 17 హైదరాబాద్: వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖా మంత్రి పొంగులేటి...

న్యూఢిల్లీ తమ కార్యాలయంలో CMPF కమిషనర్ మరియు కోల్ కంట్రోలర్ సజీష్ కుమార్ ఎన్. ను మర్యాదపూర్వకంగా కలిసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మార్చి 18 న్యూఢిల్లీ:పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ గడ్డం వంశీ కృష్ణ గారు ఈరోజు న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో CMPF కమిషనర్ మరియు కోల్ కంట్రోలర్ సజీష్...

బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారు బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక. శుభాకాంక్షలు తెలిపిన బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

మార్చి 17 హైదరాబాద్ :బిజెపి జాతీయ అధ్యక్షుడు శ్రీ నితిన్ నబిన్ గారు బీహార్ నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం దేశవ్యాప్తంగా ప్రతి బిజెపి కార్యకర్తకు అపారమైన...

“శతమానం భవతి” శ్లోకం అసలు అర్థం తెలుసుకుందాం

మార్చి 16 హైదరాబాద్: కృష్ణ యజుర్వేదంలోని పవిత్రమైన మంత్రం:“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియః | ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి ||” 👉 అర్థం:నీవు నూరేళ్లు నిండు ఆయుష్షుతో జీవించాలి.నీ...

రూ. 950 కోట్ల తో ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ : మంత్రి కోమటిరెడ్డి. మధుయాష్కి, మల్రెడ్డి రాంరెడ్డి తో కలిసి హయత్ నగర్ లో రూ. 10 కోట్ల తో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన

ఎల్ బి నగర్ మార్చి 14:ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు రూ. 950 కోట్ల వ్యయంతో డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నామని, త్వరలోనే కేంద్ర...

మూసీ పునరుజ్జీవనంపై ఎంఆర్డీసీఎల్ ప్రజెంటేషన్: ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మార్చి 13:హైదరాబాద్ నగర అభివృద్ధికి అత్యంత కీలకమైన మూసీ నది పునరుజ్జీవనం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ తొలి దశలో చేపట్టనున్న ప్రాజెక్టులపై ఎంఆర్డీసీఎల్ (MRDCL) అధికారులు...

ప్రజా సేవలో భాగస్వామ్యం.. భగవంతుడిచ్చిన వరం!ప్రజల దీవెనలతోనే ఈ స్థాయికి చేరుకున్నాంనిధుల వినియోగంలో నూతన ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మార్చి 12 ఖమ్మం: "రాజకీయాల్లోకి మనం వచ్చింది కేవలం ప్రజా సేవ కోసమే. ఐదేళ్ల తర్వాత మనం పదవి నుంచి దిగిపోయేటప్పుడు.. మన గ్రామం, మన వార్డు...

ప్రజల కష్టాలపై కేంద్రం మౌనం సరైంది కాదు – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మార్చి 11 న్యూ డిల్లీ: దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ సమస్యలు, పరిశ్రమల మందగమనం మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని...

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామిపరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి – భద్రతా నిబంధనలు తప్పనిసరి ముఖ్యమంత్రి...

జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలి,విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: వరంగల్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ మార్చి 7:హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంఎంపీ కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న...

You may have missed