April 18, 2026

Masna Laxman

ఒకసారి “పాలు” ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. మహాశివుడు ప్రత్యక్షమై చెప్పిన కథ

ఫిబ్రవరి 15 హైదరాబాద్: ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు.అప్పుడు పాలు.ఈశ్వరా !!నేను ఆవు...

విజయం సాధించిన వాళ్లు అనుకున్న మెజారిటీ రాలేదు ఎందుకని…?ఓటమి చెందిన వాళ్లు ఇలా ఎందుకు జరిగిందని…?పోస్టుమార్టమ్!డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత

ఫిబ్రవరి 15 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మెజార్టీ తనకు ఎందుకు తగ్గిందా అని, ఓటమి...

400 ఏళ్ల చరిత్రకు నిదర్శనం – మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఛత్రపతి శివాజీ విడిది చేసినట్లు చరిత్ర చెబుతోంది

ఫిబ్రవరి 14 మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కొలువై ఉన్న పురాతన మరియు ప్రసిద్ధ శివాలయం అయిన శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక,చారిత్రక ప్రాధాన్యత కలిగిన...

లబ్ డబ్… లబ్ డబ్…!ఉత్కంఠ…ఉద్వేగం… ఉపశమనం…!ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..!*ఫలితాల కోసం *ఎదురుచూపులు:✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్

హైదరాబాద్ ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో ఎన్నికల సమరం ముగిశాక అసలైన తుది ఘట్టం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి...

పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఫిబ్రవరి 12 హైదరాబాద్: జర్నలిస్టులకు పాత జీ.ఓ ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు....

పురపాలక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

ఫిబ్రవరి 12 సూర్యాపేట: 13వ తేదీన నిర్వహించనున్న పురపాలక సంస్థల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల...

సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విష ప్రచారం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సింగరేణి ఫిబ్రవరి 9: కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి...

కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు: సీఎం రేవంత్ రెడ్డి

వికారాబాద్ ఫిబ్రవరి 8: గోదావరి జలాల ద్వారా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అన్నారు. అలాగే,...

ఐదేళ్లపాటు అధికారం..! అనధికార సంపాదనకు రాజమార్గంఅమ్ముకోవద్దు ఓటు…! కొని తెచ్చుకోవద్దు చేటు:డాక్టర్ కృష్ణ బంటు, స్వతంత్ర పాత్రికేయులు, రాష్ట్ర ఉత్తమ పాత్రికేయ అవార్డు గ్రహీత

ఫిబ్రవరి8 హైదరాబాద్: భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి ఐదు ఏళ్లకు ఓసారి అని ఒక నిర్ణీత కాలాన్ని నిర్ణయించి గడువుగా పెట్టారు. దేశంలోని లోక్ సభ, రాజ్యసభ...

తారా స్థాయికి చేరుకుంటున్న ప్రచారాలు…!ఓట్లు రాబట్టుకోవడానికి మొదలైన ప్రలోభాలు:డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత

ఫిబ్రవరి 7 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీ లలో ప్రచారపర్వం ఊపందుకుంటుంది. మరొక రెండు రోజులు మాత్రమే ప్రచారం మిగిలి ఉండడంతో రాష్ట్రంలోని...

You may have missed