April 18, 2026

Masna Laxman

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నట్లు నవ యువ యూత్ క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి తెలిపారు

మార్చి 6 రాజేంద్రనగర్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తు చేసుకుంటూ ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నట్లు నవ యువ యూత్ క్లబ్...

దేవాలయం పూర్తి కాకముందే గుడిలో దీపం పెట్టడం ఏంటని గ్రామ ప్రజలు ఆరా తీస్తున్నారు, దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన తర్వాతనే దీపం వెలిగించాలని అంటున్నారు గ్రామ ప్రజలు

మార్చి 4 డిండి:గ్రామం వావిల్ కోల్ వడ్డెరగూడెం ప్రజలందరికీ నమస్కారం ఏమనగా ఈదమ్మ తల్లి గుడి నిర్మాణం అవుతుంది కాబట్టి ఈదమ్మ తల్లి మహా దాత గుడి...

హోలీ. సరదాల రంగేళీ! “సందడి వెనుక ప్రమాదం. జరభద్రం”నిపుణుల సూచనలు పాటిస్తే సరి:డాక్టర్ ఎం. మనోజ్ రెడ్డి మెడికల్ ఆఫీసర్, యూపీహెచ్ సీ, ముషీరాబాద్

హైదరాబాద్, మార్చి 02: “హోళీ” రంగుల పండుగ; ఈ పండుగ అనేది వివిధ రంగుల మధ్య ఆనందం, ఐక్యత, సంతోషాలను జరుపుకునే ఉత్సవం. అయితే, సరైన జాగ్రత్తలు...

ఈ సమావేశంలో యాంత్రికంగా కాదు… ఒక భావోద్వేగ బంధంతో పాల్గొన్నాను: సీఎం రేవంత్ రెడ్డి. శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1, 2 అధికారులతో సీఎం రేవంత్ భేటీముఖ్యమంత్రిగా కాకుండా పెద్దన్నలా కలిశానన్న రేవంత్

హైదరాబాద్ ఫిబ్రవరి 27:తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ...

ఓ సభ్య సమాజమా సిగ్గుపడు…!ఆధునిక యుగంలో కూడా ఇంకా కులం, మతం పేరున వివక్ష ఇంకెన్నాళ్లు కొనసాగుతుంది…?తల్లి ఒడిలో సేద తీరాల్సిన రెండు నెలల పసిబిడ్డ మట్టి కింద నిదరబోతుందా…! డాక్టర్ కృష్ణ బంటు, సీనియర్ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్, హ్యూమనిస్ట్

ఫిబ్రవరి 26 హైదరాబాద్: మనుషుల్లో విజ్ఞానం పెరిగే కొద్దీ ఇంగిత జ్ఞానం తగ్గిపోతుంది. మనిషికి ఉండే మంచితత్వం, మనిషి తత్వం, మంచి వ్యక్తిత్వం కలగలిపి ఉండాల్సిన మానవత్వం...

ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేసిన నరేంద్ర మోదీ. అరుదైన రికార్డ్ సాధించారు ప్రధాని మోదీ

ఫిబ్రవరి 26 న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన రికార్డు సాధించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్ల (10 కోట్ల) ఫాలోవర్లను దాటిన ప్రపంచ...

భర్త LLB .. భార్య BComవృత్తి రాజన్న సన్నిధిలో భిక్షాటన.వేములవాడ రాజన్న సన్నిధిలో కదిలించే గాథన

ఫిబ్రవరి 26 వేములవాడ:రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పుణ్యక్షేత్రం వేములవాడ. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆ రాజరాజేశ్వరుని సన్నిధిలో ఇప్పుడు ఒక దీన గాథ అందరినీ కదిలించి వేస్తోంది....

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన శంతను నారాయణ్ గారు.ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులు, అవకాశాలపై ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి గారితో చర్చించారు.

గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, యువతకు స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అడోబ్ సీఈఓ,...

యూరప్‌లో తెలంగాణ బియ్యానికి భారీ క్రేజ్.. ఎగుమతుల్లో కొత్త రికార్డు..!!

ఫిబ్రవరి 26 హైదరాబాద్:తెలంగాణ నేల రుచి ఇప్పుడు ఖండాంతరాలు దాటింది. ఒకప్పుడు కేవలం స్థానిక అవసరాలకే పరిమితమైన మన ఊరి బియ్యం, నేడు యూరప్ దేశాల్లోని డైనింగ్...

తెలంగాణకు ఆర్ధిక మూలాలు పెంచేలా పశుసంవర్ధకశాఖను అభివృద్ధి పరచాలి-మంత్రి వాకిటి శ్రీహరి

ఫిబ్రవరి 25 హైదరాబాద్:తేదీ:పాడి పరిశ్రమ పరిపూర్ణంగా ముందుకు సాగితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం-మంత్రి వాకిటి శ్రీహరి. బడ్జెట్‌ లో అధిక నిధులు కేటాయించేలా నివేదికలు తయారు చేయండి-మంత్రి...

You may have missed