April 18, 2026

Masna Laxman

వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి:జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం

ఖమ్మం, మార్చి 11: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల సమస్యతో ఇళ్లు కోల్పోయిన బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం...

ప్రజల కష్టాలపై కేంద్రం మౌనం సరైంది కాదు – పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

మార్చి 11 న్యూ డిల్లీ: దేశంలో పెరుగుతున్న ఎల్పీజీ సమస్యలు, పరిశ్రమల మందగమనం మరియు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని...

శ్రీరామ కాలనీ నివాసి గణపతి చించోలే మీద కొంతమంది అర్ధరాత్రి దాడి. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న పహాడి షరీఫ్ పోలీస్ సిబ్బంది

మార్చి 11 జల్ పల్లి: జల్ పల్లి డివిజన్ శ్రీ రామ కాలనీలో గణపతి చించోలీ మీద కొంతమంది దుండగులు అర్థరాత్రి దాడి నిర్వహించారు అని తెలిపారు...

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామి

తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి వివేక్ వెంకటస్వామిపరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య అభివృద్ధి – భద్రతా నిబంధనలు తప్పనిసరి ముఖ్యమంత్రి...

జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలి,విద్యా, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: వరంగల్ ఎంపీ కడియం కావ్య

హనుమకొండ మార్చి 7:హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంఎంపీ కడియం కావ్య అధ్యక్షతన నిర్వహించిన దిశా కమిటీ సమావేశంలో పాల్గొన్న...

99 రోజుల్లో నిర్ధేశించిన ల‌క్ష్యాల‌ను చేరుకోవాలిహౌసింగ్ బోర్డు ప‌రిధిలోని 5వేల రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ పూర్తిచేయాలి.తెలంగాణ హౌసింగ్ బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

మార్చి 7 హైదరాబాద్: ప్ర‌జాపాల‌న‌- ప్ర‌గ‌తి నివేదిక 99 రోజుల కార్య‌క్ర‌మంలో భాగంగా హౌసింగ్ బోర్డు ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ఐదు వేల రిజిస్ట్రేష‌న్‌ల‌ను క్లియ‌ర్ చేస్తామ‌ని...

రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటాo: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మార్చి 7 హైదరాబాద్: మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి ప్రణాళికల్లో నిర్వాసితులు ఎవరికీ నష్టం జరగకుండా అందరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ ఎ....

మిత్రుల బృందం ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పాల్వాయి జానయ్య కు ఘన సన్మానం

మార్చి 6సూర్యాపేట:జనవరి 23న జరిగిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) సూర్యాపేట జిల్లా 4వ మహాసభ లో సూర్యాపేట జిల్లా అధ్యక్షులుగా పాల్వాయి జానయ్య ఏకగ్రీవంగా ఎన్నుకోవడం...

బైరాగిగూడ పోతురాజు లింగానికి గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్రీరాములు అందెల. పోతురాజు లింగాన్ని నేలమట్టం చేసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ముష్కరులను కఠినంగా శిక్షించాలి – శ్రీరాములు అందెల

మహేశ్వరo మార్చి 6:మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం బైరాగిగూడ గ్రామంలో గత అనేక సంవత్సరాలుగా బోనాల సందర్భంగా పూజలు అందుకుంటున్న పురాతన పోతురాజు లింగాన్ని కొందరు దుండగులు...

అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు కృషి చేయాలి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

మార్చి 6 మహబూబాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుకు చేరేలా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ...

You may have missed