April 19, 2026

Masna Laxman

గ్యాస్ సిలిండర్ తీసుకునేటప్పుడు మోసపోకుండా ఉండాలంటే, ఈ క్రింది 4 ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి:

మార్చి 21 హైదరాబాద్ : 1:వాటర్ టెస్ట్ (నీటితో పరీక్ష)​సిలిండర్ లోపల గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక సులభమైన మార్గం.​సిలిండర్ వెలుపల ఒక వైపు...

బడ్జెట్‌లో బహుజనులకు మోసం?.దళిత, బీసీ నిధులపై అంకెల గారడీ: సమతా సైనిక దళ్ ఆగ్రహం

ఎన్టీపీసీ, మార్చి 21:రాష్ట్ర బడ్జెట్‌లో దళితులు, బీసీలకు అన్యాయం జరుగుతోందని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్రంగా విమర్శించారు....

“రచ్చబండ” చెట్టు కింద ముచ్చట్లు.!రంగంలో ఉన్నంత వరకే… నీవిలువ…!

మార్చి 21 హైదరాబాద్: చదరంగం ఆటలో ఆడుతున్నప్పుడు మాత్రమే రాజు.. బంటు.. నలుపు తెలుపు!ఆట అయిపోయిన తరువాత అన్ని ఒకే చోటకు చేర్చబడతాయి..! జీవితం అనే చదరంగంలో...

ఒక్కో కుటుంబంపై రూ.9 లక్షల అప్పుమోపారు. బీసీలు: మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మార్చి 20 హైదరాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్, రివిజన్, ప్యాబ్రికేటెడ్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలు, మహిళలు, నిరుద్యోగులు, రైతులు, వికలాంగులు,...

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క-2026-27.రూ. 3,24,234 కోట్లతో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్

మార్చి 25 హైదరాబాద్: మూలధన వ్యయం - రూ. 47,267 కోట్లు రెవెన్యూ వ్యయం - రూ. 2,34,406 కోట్లు వ్యవసాయ శాఖ - రూ. 23,179...

యుద్ధాల్లో బలి అవుతున్న బాల్యం.__ వ్యాసకర్త : డా|| కె.రమాప్రభ

మార్చి 20 హైదరాబాద్:ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా మొదటగా నశించేది మానవత్వం, ఎక్కువగా నష్టపోయేది బాల్యం. బాంబులు పడుతున్నప్పుడు కూలిపోతున్నది కేవలం భవనాలు కాదు. వేలాది బాలల...

కేయూ విద్యార్థిని శ్రీవిద్య మృతిపై దిగ్భ్రాంతి.ర్యాగింగ్ భూతానికి మరో ప్రాణం బలి కావాలా?: డా. మార్షల్ దుర్గం నగేష్

రామగుండం, మార్చి 18: వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదువుతున్న ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకు చెందిన విద్యార్థిని శ్రీవిద్య మృతి పట్ల సమతా...

గిరిజనులకు ఇచ్చిన హామీల అమలుకై బడ్జెట్లో 25 వేల కోట్లు కేటాయించాలి. తెలంగాణ గిరిజన సంఘం హనుమకొండ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులువి వీరన్న నాయక్, పి శ్రీకాంత్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హనుమకొండ జిల్లా మార్చి 18:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దళితులు, గిరిజనుల ఓట్లే ప్రధానమని అన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో దళితులు గిరిజనులకు అనేక హామీలు ఇచ్చిందని...

ఖమ్మం ప్రెస్ క్లబ్‌ను రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా. అంతోటి శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు.భారతదేశపు తొలి సంపాదకులు, విలేకరుల చిత్రపటాల ఆవిష్కరణ

ఖమ్మం, మార్చి 18:ఖమ్మం ప్రెస్ క్లబ్‌లో టిడబ్ల్యూజెఎఫ్ (హెచ్ 2843) ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారతదేశపు తొలి సంపాదకులు, విలేకరుల చిత్రపటాల ఆవిష్కరణ...

నేటి జీవనశైలికి సంజీవని ‘రేకీ’: మానసిక, శారీరక దృఢత్వానికి జపనీస్ వైద్య విధానమే మార్గం

మార్చి 18 హైదరాబాద్: ఆధునిక కాలంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిడి, శారీరక రుగ్మతల నుండి ఉపశమనం పొందేందుకు ప్రాచీన జపనీస్ చికిత్సా పద్ధతి 'రేకీ'ని విస్తృతంగా ప్రచారంలోకి...

You may have missed