April 17, 2026

India

తొలి వన్డేలో భారత్ చేతిలో ఇంగ్లాండ్ చిత్తుగా ఓడింది

జూలై 17 హైదరాబాద్:ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి టీ20 సిరీస్‌ గెలిచిన భారత మహిళల జట్టు వన్డేలోనూ అదే జోరు చూపింది. బుధవారం సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన తొలి...

నేటి నుండి దక్షిణాయణం ప్రారంభం.(జూలై 17 నుండి)

జూలై 17 హైదరాబాద్:దక్షిణాయణం అంటే సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే...

ఆదాయానికి మించిన ఆస్తులు.. ACB అదుపులో మురళీధర్ రావు

జూలై 15 హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ENC మురళీధర్ రావును ACB అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్లోని నివాసంలో ఆదాయానికి మించిన...

బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారు: తిరుమలగిరిలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూలై 14 తుంగతుర్తి:బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి..గుక్కెడు...

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు

లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ...

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై AAIB నివేదిక

జులై 12 న్యూఢిల్లీ: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై AAIB నివేదిక.ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో ముఖ్యమైన విషయాలు.విమానం స్టార్ట్‌ అయ్యాక గరిష్ఠ వేగాన్ని అందుకుంది.అదే సమయంలో ఇంజిన్‌ 1,...

ఉట్నూర్ సీఐ ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

జూన్ 30 ఉట్నూర్: నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మడావి ప్రసాద్ ను పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.సోమవారం సర్కిల్ కార్యాలయానికి...

You may have missed