శ్రీరామ కాలనీలో బస్తీ వాసుల ఆధ్వర్యంలో గణపతి చించోలే చలివేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు
filter: 153; fileterIntensity: 0.64; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:8; brp_del_th:0.0005,0.0000; brp_del_sen:0.1300,0.0000; motionR: 65536; delta:1; bokeh:1; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 7864320;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 121.29268;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 65537;weatherinfo: weather?null, icon:null, weatherInfo:100;temperature: 40;zeissColor: bright;
మార్చి 27 జల్ పల్లి: శ్రీరామ కాలనీలో మార్చి 27న పోచమ్మ దేవాలయం దగ్గర కాలనీవాసుల ఆధ్వర్యంలో చలివేంద్రo ప్రారంభించారు గణపతి చించోలే. కాలనీవాసులు సందర్భంగా మాట్లాడుతూ పోచమ్మ ఆలయం దగ్గర గత కొన్ని నెలలుగా కొంతమంది చెత్తను వేస్తూ అక్కడ ఉన్న ప్రాంతాన్ని మొత్తం చెత్తాచెదారంగా చేస్తున్నారని అన్నారు. జల్ పల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల సహకారంతో మార్చి 27న చలివేంద్రం ఏర్పాటు చేసి దాహం తీర్చే కార్యక్రమం నిర్వహించారు కాలనీవాసులు. కార్యక్రమంలో గణేష్ చించోలే, మారిపల్లి రవీందర్, మారిపల్లి సూర్యకిరణ్, మారిపల్లి మోక్షిత్, మారిపల్లి ప్రణీత్, సంతోష్ పాటిల్, మదన్ పాటిల్, దామోదర్, మల్లేష్, పుట్ట బాబు, (మెకానిక్) అభిషేక్, సంగమేశ్వర్, కుమార్ (జిహెచ్ఎంసి జల్ పల్లి సూపర్వైజర్) నరేందర్, గుర్రం మహేష్ తదితరులు పాల్గొన్నారు.