April 17, 2026

Masna Laxman

అశ్వరావుపేట అందంగా ఉండాలి ఎమ్మెల్యే జారే,అధికారులతో కలిసి మంత్రి తుమ్మల సమీక్ష.

జూలై 3:అశ్వారావుపేట నియోజవర్గం అందం గా ఉండాలని,సమస్యలు ఉంటే ఎమ్మెల్యే ఆదినారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాలని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.గురువారం...

సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం:మహిళా కాంగ్రెస్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చింతల నిర్మలా రెడ్డి.

జూలై 3 ఉప్పల్: జులై 4వ తేదీన హైదరాబాద్ "లాల్ బహుదూర్ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు" నిర్వహించే గ్రామ అధ్యక్షుల సమ్మేళన బహిరంగ సభ కార్యక్రమాన్ని...

వనపర్తి మున్సిపాలిటీ నీ ఆదర్శ మున్సిపాలిటీ గా మారుద్దాం.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి మున్సిపాలిటీ నీ ఆదర్శ మున్సిపాలిటీ గా మారుద్దాం.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి రూ.234 కోట్ల తో నియోజకవర్గం అభివృద్ధికి కంకణ బద్దులమై పనిచేస్తున్నాం వనపర్తి అభివృద్ధి కి...

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య : ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మన ఊరి న్యూస్ ప్రతినిధి మహబూబ్ నగర్ జూలై 3: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్...

బహిరంగ సభ ను విజయవంతం చేయండి: ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్

మన ఊరి న్యూస్ ప్రతినిధి జులై 2 ఖమ్మం: ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎదులాపురం నందు సురేష్ నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగ ఆవశ్యకతను మారుమూల గ్రామాల్లోకి చేరవేయడమే...

ప్రజల తో మమేకమై మాటలతో మనసులో స్థానం సంపాదించుకున్న చింతల నిర్మలారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్

మన ఊరి న్యూస్ ప్రతినిధి జులై 2 ఉప్పల్:ఆ డాక్టర్ రోగం వస్తానే నయం చేయగలడు అక్క..కానీ మా డాక్టర్ నిర్మలమ్మ ఆమె తన ప్రజాసేవతో చిన్న...

మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా తగ్గే రెట్లు

*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!*మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన...

పన్నూరు పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జూలై 2: గౌరవనీయులు పెద్దపల్లి లోకసభ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు, సెంటినరీ కాలనీ ఎల్పీ మైన్‌లో నిర్వహించబడిన పన్నూరు పోచమ్మ బోనాల ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో...

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం:ఏపి మిథున్ రెడ్డి గారు

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం--ఏపి మిథున్ రెడ్డి గారు.కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియెజకవర్గ సమావేశం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.జులై 4న...

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) నెలకొల్పిన నూతన ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి

కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్...

You may have missed