మన ఊరి న్యూస్ దినపత్రిక ఆవిష్కరణ. సమాజ సంక్షేమం కోసం పత్రికలు పనిచేయాలి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
అక్టోబర్ 19 హైదరాబాద్: పత్రికలు సమాజ సంక్షేమం కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి సూచించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మసున లక్ష్మణ్ కుమార్...