April 17, 2026

Month: February 2026

యువకులంతా ఒక్కటై. తమ స్వంత ఖర్చులతో పాఠశాలకు రంగుల కల తెచ్చే హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు “పలువురి మన్ననలు పొందుతున్న తాళ్లఖమ్మంపహడ్ గ్రామ యువత”

ఫిబ్రవరి 17 సూర్యాపేట రూరల్: జన్మనిచ్చిన తల్లి,అక్షర జ్ఞానం అందించిన బడి, ప్రయోజకుడి గా మార్చిన గ్రామం, ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో స్థిర స్థాయిగా నిలిచిపోతాయి....

వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

ఫిబ్రవరి 17 హైదరాబాద్: వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు...

నేటి విశేషం మాఘ అమావాస్య (ఎలాంటి పూజలు చేస్తే ఫలితాలు ఉంటాయి తెలుసుకుందాం)

ఫిబ్రవరి 17 హైదరాబాద్:మాఘ అమావాస్య, అత్యంత పవిత్రమైన రోజులలో మాఘ అమావాస్య ఒకటి.దీనిని మౌని అమావాస్య, మాఘీ అమావాస్య అని కూడా అంటారు…అందుకే ఈరోజున పూజలు చేసేవారంత...

“ఎన్నికలు చాలా కాస్ట్లీ గురు.!పేదవారు పోటీ చేయాలంటే ఎన్నికలు బహు భారం…!అందుకే వారు పోటీ చేయలేక చాలా ఎన్నికలకు దూరం…!✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్

ఫిబ్రవరి 17 హైదరాబాద్: భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో పోటీ చేయాలంటే సామాన్యులకు బహుభారంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి రాను రాను చాలా కాస్ట్లీ గా...

ఇండియాకు శివరాత్రి… పాకిస్తాన్ కు కాలరాత్రి.. భారత్ చేతిలో పాకిస్తాన్ ఘనపరాజయం

హైదరాబాద్ ఫిబ్రవరి 16: ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు కొలంబోలోని ప్రేమ దాస స్టేడియంలో భారత్ పాక్ మధ్య జరిగిన క్రికెట్ లీగ్...

నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ గారి పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు

ఫిబ్రవరి 15 హైదరాబాద్: నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ గారి పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు...

మహా శివరాత్రి విశిష్టత.. ఎలాంటి నియమాలు ఆచరించాలి? శివరాత్రి అంటే ఏమిటి అని తెలుసుకుందాం

హైదరాబాద్ ఫిబ్రవరి 15: ఈ సకల చరాచర జగత్తుకు లయకారకుడు ఆ పరమేశ్వరుడు (Lord Shiva). భక్తుల పాలిట పెన్నిధి, భోళా శంకరుడైన ఆ త్రినేత్రుడు లింగోద్భవం...

ఒకసారి “పాలు” ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. మహాశివుడు ప్రత్యక్షమై చెప్పిన కథ

ఫిబ్రవరి 15 హైదరాబాద్: ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు.అప్పుడు పాలు.ఈశ్వరా !!నేను ఆవు...

విజయం సాధించిన వాళ్లు అనుకున్న మెజారిటీ రాలేదు ఎందుకని…?ఓటమి చెందిన వాళ్లు ఇలా ఎందుకు జరిగిందని…?పోస్టుమార్టమ్!డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత

ఫిబ్రవరి 15 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మెజార్టీ తనకు ఎందుకు తగ్గిందా అని, ఓటమి...

400 ఏళ్ల చరిత్రకు నిదర్శనం – మహేశ్వరం శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఛత్రపతి శివాజీ విడిది చేసినట్లు చరిత్ర చెబుతోంది

ఫిబ్రవరి 14 మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో కొలువై ఉన్న పురాతన మరియు ప్రసిద్ధ శివాలయం అయిన శివగంగ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక,చారిత్రక ప్రాధాన్యత కలిగిన...

You may have missed