February 22, 2026

Masna Laxman

యలమంచి ఉదయ్ కిరణ్‌పై స్ఫూర్తిదాయక గీతాల ఘన ఆవిష్కరణ

జనవరి 29 శేరిలింగంపల్లి: “ఉదయించే సూర్యుడు మన ఉదయ్ కిరణ్ అన్న రా… రేవంత్ అన్న, జగదీశ్ అన్న అండగా ఉండేరా” మరియు “నిస్వార్థ సేవకు నిలువెత్తు...

కల్వకుర్తి మున్సిపల్ ఎలక్షన్లకు అన్ని ఏర్పాట్లు సంసిద్ధంగా ఉన్నాయి: కమిషనర్ మెహమూద్ షేక్

జనవరి 29 కల్వకుర్తి; కల్వకుర్తి మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 22 వార్డులు ఉన్నట్లు తెలిపారు కమిషనర్ మహముద్ షేక్. 22 వార్డుల కోసం 8 మంది...

మన ఊరి న్యూస్ పత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎస్సి ఎస్టీ కమీషన్ చేర్మెన్ బక్కి వెంకటయ్య

జనవరి 27 అక్బర్ పేట్ భూంపల్లి: మన ఊరి న్యూస్ పత్రిక 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆవిష్కరించారు....

ప్రజాప్రభుత్వం ఏర్పాటులో రైతుల పాత్ర మరవలేనిది :మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

జనవరి 26 మహబూబాబాద్: ప్రజా ప్రభుత్వం ఏర్పాటులో రైతన్నల పాత్ర మరవలేనిదని, గత ప్రభుత్వ అరాచక పాలనను కరడుకట్టిన వీర సైనికుల్లా ఎండగడుతూ గౌరవ ముఖ్యమంత్రి గారి...

ధర్మ రక్షణ సభను విజయవంతం చేసిన నా హిందూ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు – శ్రీరాములు అందెల

జనవరి 24 మహేశ్వరం: భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సహకారంతో గణేష్ సేన ఆధ్వర్యంలో ఈరోజు బాలాపూర్ లో నిర్వహించినటువంటి ధర్మ రక్షణ సభను విజయవంతం చేసినటువంటి...

జూలై, ఆగస్టు నెలల్లో ఫాలోఅప్‌ సమావేశం నిర్వహించాలన్న ముఖ్యమంత్రి గారి ప్రతిపాదనపై ఫోరం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు

జనవరి 22 హైదరాబాద్: ప్రతి ఏటా దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు అనంతరం, దానికి ఫాలోఅప్‌గా హైదరాబాద్‌లో జూలై, ఆగస్టు నెలల్లో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి...

కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేలా రూపొందించిన సభ్యత్వ నమోదు యాప్‌ను ప్రారంభించారు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

జనవరి 22 హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంలో సభ్యత్వ నమోదు ప్రక్రియను మరింత సులభతరం చేసేలా రూపొందించిన సభ్యత్వ నమోదు యాప్‌ను టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ...

ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించారు

జనవరి 21 హైదరాబాద్: ప్రతి ఏడాది జులైలో హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) ఫాలో-అప్ సదస్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు...

విబేధాలు వీడి కలిసి ముందుకు సాగాలి, నాయకుల మధ్య సమన్వయ లోపం వద్దు: కిచెన్న గారి లక్ష్మారెడ్డి (KLR)

జనవరి 21 మహేశ్వరం:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలకు ఉచిత సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం, రైతు...

ఘనంగా శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం

జనవరి 20 బాలాపూర్: జనవరి 20న మాఘ శుద్ధ విదియ మంగళవారం రోజు* శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం సందర్బంగా అమ్మవారికి పూజా...

You may have missed