December 24, 2025

Telangana

మహేశ్వరం ప్రజలందరికీ అడ్వాన్స్ 🎄క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు దేప భాస్కర్ రెడ్డి టిపిసిసి సభ్యులు

మహేశ్వరం డిసెంబర్ 22: మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణ పురం డివిజన్ NTR నగర్ లో *ప్రవీణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన *సెమీ క్రిస్మస్ వేడుకల్లో* పాల్గొన్న మహేశ్వరం...

అల్కాపురి కాలనీలో కమ్యూనిటీ హాల్ లోని కనుమల్ల మురళీమోహన్ మెమోరియల్’ క్యారమ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన టీపీసీసీ సభ్యులు దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం డిసెంబర్ 21:మహేశ్వరం నియోజకవర్గం, రామకృష్ణ పురం డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీ కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన "కనుమల్ల మురళీమోహన్ మెమోరియల్ ఓపెన్ క్యారమ్ టోర్నమెంట్" అత్యంత...

వార్డ్ నెంబర్ గా గెలిచి రాజీనామా చేశారు ఆంగోతు రతన్

డిసెంబర్ 21 చారగొండ: డిసెంబర్ 17న జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వార్డ్ నెంబర్ గా గెలిచిన రతన్ ఆంగోతు, తండ్రి ధర్మ మర్రిపల్లి గ్రామం. వార్డ్ నెంబర్...

రోడ్డు భద్రత ప్రమాణాలు పాటింటం ద్వారా ప్రమాదాలు నివారించి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు.

డిసెంబర్ 20 సూర్యాపేట: జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు 2026 లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, రవాణా శాఖ కమిషనర్ వికాస్ రాజ్...

నూతనంగా ఎన్నికైన కందుకూరు మరియు మహేశ్వరం మండలాల సర్పంచ్ లను ఘనంగా సత్కరించిన రాష్ట్ర బిజెపి అధినాయకత్వం.రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారుతెలంగాణలో రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే – బిజెపి చీఫ్ ఎన్. రామచందర్ రావు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం – శ్రీరాములు అందెల

డిసెంబర్ 19 మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఇటీవల జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అభ్యర్థులు తమ...

జాతీయ మెగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి. రాజీయే రాజమార్గం.ప్రసన్న కుమార్, డిఎస్పీ సూర్యాపేట డివిజన్

డిసెంబర్ 19 సూర్యాపేట: డిసెంబర్ 21 వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట డిఎస్పీ ప్రసన్నకుమార్ విజ్ఞప్తి...

భారతదేశం మరియు నేపాల్ మధ్య వాణిజ్యం, సంస్కృతి, కళ మరియు సాహిత్యం కోసం డైరెక్టర్ & శాంతి రాయబారిగా డాక్టర్ రామ్ తిలక్

డిసెంబర్ 16 హైదరాబాద్: ది అపాయింట్మెంట్ కమిటీ అఫ్ జిపిఎఫ్ భారత-నేపాల్ దేశాల మధ్య డైరెక్టర్ & శాంతి రాయబారిగా డాక్టర్ రామ్ తిలక్ నియమితులయ్యారు. భారతదేశం...

ఫ్యూచర్ సిటీ ఫలాలు యువతకు అందాలి: రాహుల్ గాంధీఢిల్లీలో అగ్రనేతతో భేటీ అయిన తెలుగు రాష్ట్రాల నేతలుస్థానిక ఎన్నికల్లో హస్తందే హవా అని చెప్పిన KLR

డిసెంబర్ 14 మహేశ్వరం: సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన అభ్యర్థులే భారీ విజయం సాధిస్తున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి...

ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

కూకట్ పల్లి డిసెంబర్ 14: ఆల్విన్ కాలనీ పద్మశాలి సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ వెంకటేశ్వర నగర్ దీనబందు కాలని లోని శివ...

You may have missed