February 22, 2026

Telangana

ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. DA/DR పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

జనవరి 13 హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లకు పండగ వేళ ప్రభుత్వం భారీ ఊరటనిస్తూ డియర్నెస్ అలవెన్స్ (DA) , డియర్నెస్ రిలీఫ్ (DR)...

మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి.రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు

జనవరి 12 హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. సోమవారం హైదరాబాద్ నుండి...

కూకట్పల్లిలో రోడ్ల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.రూ. 60.5 లక్షల వ్యయంతో రోడ్డు పనులకు అంచనాలు – త్వరలో పనులు ప్రారంభం:టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్

కూకట్ పల్లి, వసంత నగర్ డివిజన్:టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ గారి ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పర్యటనలో భాగంగా NRSA...

రాజేంద్రనగర్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరియు బిజెపి ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా 'మన ఊరి న్యూస్’నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ రాజేంద్రనగర్, జనవరి 11:...

అనర్హులకు కోత పెడతాం…అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులిస్తాం:సమాచార శాఖ మంత్రి పొంగులేటి

జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు భారీగా తగ్గిస్తున్నట్లు వస్తున్న వదంతుల్లో ఎలాంటి వాస్తవం లేదని, అయితే ఎంతో గౌరవప్రదమైన అక్రెడిటేషన్ కార్డులను దుర్వినియోగం చేస్తున్న వారి ఆగడాలకు మాత్రం...

మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు,అభివృద్ధి.. సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు.పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు

ఖమ్మం జనవరి 10:‘‘రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో...

మాజీ విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి చేతులు మీదుగా ‘మన ఊరి న్యూస్’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 10: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'మన...

ఘనంగా దూస పోచయ్య మాస్టారు పదవి విరమణ వేడుకలు

జనవరి 8 మైలార్ దేవ్ పల్లి: ఎన్నో వేలమంది విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు బోధించి ఉన్నత స్థాయి శిఖరాలలో నిలిపిన దూస పోచయ్య మాస్టారు పదవి విరమణ...

జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర సారథిగా పర్కాల సమ్మయ్య గౌడ్.ఉప్పల్ విద్యానికేతన్‌లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఏకగ్రీవ నియామకం:జర్నలిస్టుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి

హైదరాబాద్ జనవరి 5::అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏఐజేపీఎఫ్) తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు పర్కాల సమ్మయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం...

యోగాచార్య ధర్మవీర్ సంస్మరణ సభలో పాల్గొన్న టిపిసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం జనవరి 4: మహేశ్వరం నియోజకవర్గం* రామకృష్ణాపురం డివిజన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రిటైర్డ్ అయిన అల్కాపురి కాలనీ పతాంజలి యోగా కేంద్రం సేవలు అందించి యోగ...

You may have missed