December 24, 2025

Politics

రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

సెప్టెంబర్ 6 హైదరాబాద్:హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సన్ సిటీలో ఉన్న రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది.ఈ లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది.ప్రతి...

ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ లపై నిషేధం విధించిన నేపాల్… కారణం ఇదే!

సెప్టెంబర్ 5 హైదరాబాద్:నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం,నిషేధిత జాబితాలో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్.ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే ప్రధాన కారణం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ...

ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు

సెప్టెంబర్ 5 హైదరాబాద్: ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ...

ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు.పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ

సెప్టెంబర్ 4 న్యూఢిల్లీ:జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో...

పేద‌లే దేవుళ్లుగా సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లుఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు నిరంత‌ర ప్ర‌క్రియ‌: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి

సెప్టెంబర్ 4: మాట ఇస్తే మడమ తిప్పనిది ఇందిరమ్మ ప్రభుత్వమని, రాష్ట్రంలో పేదవారి ఆత్మగౌరవం, భరోసా, భద్రతే లక్ష్యంగా, సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని...

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విదేశీయులు “The God of War” అని సంబోధిస్తారు

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విదేశీయులు "The God of War” అని సంబోధిస్తారు. #చెడుపై మంచి విజయం సాధించాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి...

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు

సెప్టెంబర్ 2 హైదరాబాద్: దివంగత నేత మాజి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు. ప్రజల సంక్షేమం, ప్రగతి కోసం కృషి...

పింఛన్ల పంపిణీలో ఆలస్యానికి చెక్. మంత్రి సీతక్క కీలక ప్రకటన.

ఆగస్టు 30 హైదరాబాద్: ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం లక్ష్యం...

దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం… పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది

ఆగస్టు 30 న్యూస్ హైదరాబాద్: దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది అక్కడి గవర్నమెంట్. కొత్త రూల్స్ ప్రకారం.. ఫోటో స్పష్టంగా ఉండాలి,...

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటాపై సర్కారు దృష్టి.అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఆధారంగా 42% రిజర్వేషన్లపై అధికారిక ఉత్తర్వులు?

ఆగస్టు 30 హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా...

You may have missed