December 24, 2025

Latest News

రావిరాల ఎల్లమ్మ దేవాలయానికి వచ్చే భక్తులకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్న భక్తులు. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్న భక్తులు

అక్టోబర్ 26 రావిరాల మహేశ్వరo: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మండలం రావిరాల గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వరద నీరు రోడ్డు మధ్యలో నిలిచి భక్తులకు...

తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ కోదండ రామ్ గారితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు భేటి

అక్టోబర్ 22 నాంపల్లి: తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ కోదండ రామ్ గారితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...

తప్పిన పెను ప్రమాదం, మంటల్లో దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు

అక్టోబర్ 22 మైలార్ దేవ్ పల్లి: రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవుపల్లి డివిజన్ లక్ష్మి గూడా జల్లపల్లి వెళ్లే రోడ్డు మధ్యలో ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా...

నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే: KLRప్రతీ ఇంటికి ప్రజాపాలన సంక్షేమ పథకాలు చేరాయిBJP+ BRS లోపాయికారి ఒప్పందం: కిచ్చెన్న ఆరోపణ

అక్టోబర్ 22 మహేశ్వరం: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మేజార్టీ సాధించబోతుందని సికింద్రాబాద్ జిల్లా అబ్జర్వర్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.గల్లీ గల్లీకి గులాబీ నేతలు మోహరించి…...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు

అక్టోబర్ 21 హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మురికినీరు పొంగిపొర్లుతోంది, ఎక్కడ చూసినా పరిసరాలు చెత్తాచెదారంగా మారిపోయాయి. రాత్రి పూట వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు)...

కాచిగూడ ట్రాఫిక్ పోలీస్ వాహనాలు తనిఖీ, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తనిఖీలు ముమ్మరం

అక్టోబర్ 21 కాచిగూడ: సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు చేశారు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, టూ వీలర్ వాహనాలపై పెండింగ్లు ఉంటే కట్టాలని తెలిపారు...

హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అక్టోబర్ 19 హైదరాబాద్: హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో...

మన ఊరి న్యూస్ దినపత్రిక ఆవిష్కరణ. సమాజ సంక్షేమం కోసం పత్రికలు పనిచేయాలి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

అక్టోబర్ 19 హైదరాబాద్: పత్రికలు సమాజ సంక్షేమం కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి సూచించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మసున లక్ష్మణ్ కుమార్...

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి:నగర పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్

హైదరాబాద్ అక్టోబర్ 18: పండుగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ సూచించారు. సెంట్రల్ పీస్ కమిటీ ఈస్ట్ జోన్ అధ్యక్షుడు...

షాద్ నగర్ బస్ డిపో ఎదుట ఎమ్మెల్యే శంకర్ బైఠాయింపుషాద్ నగర్ లో తెల్లవారు జామున 4 గంటలకే బంద్.కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ, బిసి జేఏసీ, బీసీ సేన, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆందోళన.42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు,అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు

You may have missed