మీడియా మిత్రులకు అండగా ఉండాలి, వెంటనే ఎన్టీవీ రిపోర్టర్ లను విడుదల చేయాలి: మన ఊరి న్యూస్ ముఖ్య అధినేత మసున లక్ష్మణ్ కుమార్
హైదరాబాద్ జనవరి 14: మీడియా అంటేనే ప్రజలకు ప్రభుత్వానికి ఒక వంతెన లాంటివారు, ప్రజల సమస్యలను ప్రభుత్వానికి మరియు ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు చూపించడం...