December 24, 2025

Latest News

21 ఏళ్లకే అమరత్వం.. చివరి కార్యంలో వేషం మార్చి.. బ్రిటీష్ సైన్యానికి చుక్కలు చూపించిన యోధురాలు. వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడిన ధైర్య విప్లవకారిణి ప్రీతిలత వద్దేదార్ అమరత్వ దిన జ్ఞాపకం

సెప్టెంబర్ 24 హైదరాబాద్:చావు ఎప్పుడైనా వస్తుంది.. కానీ దానికో అర్థం ఉండాలి.అది కూడా చైతన్యం కలిగించే అంశం అయి ఉండాలనుకునే వీరులు అతి తక్కువ మంది ఉంటారు....

శారదా నవరాత్రులు : ఇంద్రకీలాద్రి.3.వరోజు అమ్మవారి అలంకారము శ్రీ అన్నపూర్ణా దేవి

సెప్టెంబర్ 24 హైదరాబాద్:విజయవాడ దుర్గమ్మ అన్నపూర్ణ దేవి అలంకరణలో దర్శనం ఇచ్చారు 🙏అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను...

దసరా నవరాత్రులు – దేవీ అవతారం విశిష్టత — గాయత్రి దేవి

సెప్టెంబర్ 23 హైదరాబాద్: రెండవరోజు అవతారం గాయత్రి దేవి రేపు విజయవాడ దుర్గమ్మ అవతారం గాయత్రి దేవి సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు...

దుర్గామాత పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ఆకర్షణ

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: మహేశ్వరం మండల పరిధిలోని అమీర్‌పేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దుర్గామాత ప్రతిష్టా...

హైదరాబాద్ శాంతి సందేశానికి గౌరవం – జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు.

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి...

శారదా నవరాత్రులు: ఇంద్రకీలాద్రి.

సెప్టెంబర్ 22 న్యూస్ హైదరాబాద్: మొదటి రోజు అలకారం 1. 🙏🏼🙏🏼 శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 🙏🏼🙏🏼 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నవరాత్రుల ఉత్సవాల్లో...

పెద్దల అమావాస్య అంటే ఏమిటి.? విశేషాలు తెలుసుకుందాం

సెప్టెంబర్ 21 హైదరాబాద్:మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు "మహాలయ...

తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, పత్రికా సంపాదకుడు/ నిర్వాహకుడు , ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. హేతువాది మరియు నాస్తికుడు, వాడుక భాషోద్యమకర్త శ్రీ గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపు కుంటున్నాము. వారికి నివాళులు అర్పిస్తూ…తాపీ ధర్మారావు గారి జయంతిని జ్ఞాపకం చేసుకుందాం

జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

సెప్టెంబర్ 16 హైదరాబాద్: జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, పేద, మధ్యతరగతి, రైతాంగ కుటుంబాల...

అత్యంత అరుదైన దర్శనం నవ పాషాణ విగ్రహం🙏పళని శ్రీ సుబ్రహ్మణ్యుని నిజరూపం🙏ఈ దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం🙏

సెప్టెంబర్ 16 హైదరాబాద్: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై...

You may have missed