February 22, 2026

Masna Laxman

మహేశ్వరం గట్టుపల్లిలో రేవ్ పార్టీ దుమారం:కేసీఆర్ రిసార్టుపై పోలీసుల దాడి – 75 మంది అదుపులోకి

అక్టోబర్ 15 మహేశ్వరం:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం గట్టుపల్లి గ్రామంలోని కేసీఆర్ రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన రేవ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.హైబ్రిడ్ సీడ్స్ కంపెనీ...

అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవం సందర్భంగా రాజ్యసభ సభ్యులు మరియు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీ ఆర్. కృష్ణయ్య ఆరోగ్య నిపుణులకు శుభాకాంక్షలు తెలియజేశారు

అక్టోబర్ 15 హైదరాబాద్: అంతర్జాతీయ అనుబంధ ఆరోగ్య నిపుణుల దినోత్సవం (International Allied Healthcare Professionals Day) సందర్భంగా రాజ్యసభ సభ్యులు మరియు బీసీ సంక్షేమ సంఘం...

ఐక్యరాజ్యసమితి (ACABQ) చైర్‌పర్సన్ శ్రీమతి జూలియానా గాస్పర్ రుయాస్ మరియు UN (ASGF&BC) అయిన శ్రీ చంద్రమౌళి రామనాథన్ గారితో సమావేశమయ్యారు; ఎంపీ గడ్డం వంశీకృష్ణ

అక్టోబర్15 పెద్దపల్లి: భారత దేశానికి చెందిన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు 🇮🇳, పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీ కృష్ణ గారు సహా, ఐక్యరాజ్యసమితి 🇺🇳 Advisory...

రాయలసీమ నీటియోధుడు ఇంజనీర్ సుబ్బారాయుడు గారికి నివాళి..

గౌరవనీయులైన విశ్రాంత నీటిపారుదల ఇంజనీర్ సుబ్బారాయుడు గారు ఈ రోజు మరణ వార్త విని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. రాయలసీమ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు,...

సంగీత సరస్వతి కళానిధి అపర గాన గంధర్వ కోకిల ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు

అక్టోబర్ 12 హైదరాబాద్: భారత రత్న ఎం.ఎస్. సుబ్బలక్ష్మి – భక్తి, సంగీతం, సౌందర్యానికి ప్రతిరూపం భారతీయ సాంస్కృతిక లోకంలో సంగీతం అనేది భగవంతుని భాష. ఆ...

శరీరం సహకరించడం ఆపేసినప్పుడు, కోలుకునే అవకాశం లేనప్పుడు,నాపై చికిత్సలు చేయవద్దు-డా. లోపా మెహతా

అక్టోబర్ 10 హైదరాబాద్:శరీరం సహకరించడం ఆపేసినప్పుడు, కోలుకునే అవకాశం లేనప్పుడు,నాపై చికిత్సలు చేయవద్దు-డా. లోపా మెహతా డా. లోపా మెహతా ముంబైలోని జీఎస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్,...

రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు వల్లే తమకు అన్యాయం :తెల్ల హరికృష్ణ

మన ఊరి న్యూస్ కూకట్ పల్లి ప్రతినిధి ఈ.పద్మారావు కాపు అక్టోబర్ 09:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ నేత తెల్ల...

బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ – సబిత,సుదీర్ అరెస్ట్

మన ఊరి న్యూస్ ప్రతినిధి ఈ.పద్మారావు కాపు అక్టోబర్ 09:హైదరాబాద్‌: పెంచిన బస్‌ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ చలో బస్‌ భవన్‌ కార్యక్రమానికి బయలుదేరిన కాంగ్రెస్‌...

రాంరెడ్డి దామోదర్ రెడ్డి (1952 – 2025)( సీనియర్ కాంగ్రెస్ నాయకుడు- ప్రజల మనిషి)

అక్టోబర్ 9 సూర్యాపేట: వ్యాసకర్త: డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డిప్రజలను,కార్యకర్తలను, నియోజకవర్గాన్ని, కుటుంబంగా భావించిన టైగర్ దామన్న రాంరెడ్డి దామోదర్ రెడ్డి! గురించి తెలుసుకుందాం. *వివరాలు*:ఉమ్మడి ఖమ్మం జిల్లా...

You may have missed