December 24, 2025

Politics

మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా తగ్గే రెట్లు

*మధ్యతరగతి ప్రజలకు జీఎస్టీ పన్ను రిలీఫ్.. భారీగా తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..!*మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాట్ స్థానంలో జీఎస్టీ పన్ను విధానాన్ని తీసుకొచ్చిన...

పన్నూరు పోచమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

జూలై 2: గౌరవనీయులు పెద్దపల్లి లోకసభ సభ్యులు శ్రీ గడ్డం వంశీకృష్ణ గారు, సెంటినరీ కాలనీ ఎల్పీ మైన్‌లో నిర్వహించబడిన పన్నూరు పోచమ్మ బోనాల ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో...

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం:ఏపి మిథున్ రెడ్డి గారు

కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను విజయవంతం చేద్దాం--ఏపి మిథున్ రెడ్డి గారు.కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియెజకవర్గ సమావేశం ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగింది.జులై 4న...

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఏఐజీ (AIG) నెలకొల్పిన నూతన ఆసుపత్రిని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి

కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ఏడాదిలో కనీసం ఒక నెల రోజుల పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరుపేదలకు సేవలు అందించే ఆలోచన చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్...

బనకచర్ల ప్రాజెక్టు పై సంచలన వ్యాఖ్యలు చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జూలై 2:"బనకచర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు..చంద్రబాబు కోవర్టులకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండితెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను...

విద్యార్థుల మానసిక ప్రతిభకు వేదికగా సిప్ ప్రాడిజీ పోటీలు

జులై 02:శంషాబాద్లోని కోస్మిక్ కన్వెన్షన్ - 3 లో ఆదివారం 29-06-25 ఉదయం 21వ తెలంగాణ ప్రాంథియ సిప్ అబాకస్ ప్రాడిజీ పోటీలు 2025 లో 85...

పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత – శ్రీరాములు అందెల.చెట్లను నాటుదాం. పర్యావరణాన్ని కాపాడుదాం – బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి

జూలై 2:మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నాదర్గుల్ గ్రామంలో గౌరవనీయులు శ్యామ ప్రసాద్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ పురస్కరించుకొని ఈరోజు...

చేవెళ్ల పార్లమెంట్‌కు సంబంధించిన ప్రిపరేటరీ సమావేశనికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిపిసిసి ఉపాధ్యక్షులు బొంతు రామోహన్ గారు చేవెళ్ల పార్లమెంట్ అబ్జర్వర్ &ఎమ్మెల్యే డా. పర్ణికా రెడ్డి

జూలై 2:మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలోని KLR గారి పార్టీ కార్యాలయంలో మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జ్ కిచన్నగారి లక్ష్మారెడ్డి (KLR) గారి అధ్యక్షతన నిర్వహించిన చేవెళ్ల పార్లమెంట్‌కు సంబంధించిన...

పాశమైలారo అగ్ని ప్రమాద స్థలాన్ని సందర్శించారు ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

జూలై 2:పాశమైలారం సిగాచీ పరిశ్రమలో జరిగిన ఘోర అగ్నిప్రమాద స్థలాన్ని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్...

ప్రజా ప్రభుత్వం ప్రజల కొరకు గొప్ప నిర్ణయం తీసుకుంది: చింతల నిర్మలారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్

సిమెంట్, స్టీల్, ఇటుకలు, ఇసుక ధరలు అందుబాటులో ఉంచండి.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో భాగంగా సామాన్యులకు ఈ సామాగ్రి ధరలు అందుబాటులో ఉంచాలి.మండల స్థాయిలో ధరల నిర్ణయ కమిటీలు...

You may have missed