December 24, 2025

Politics

“స్థానిక” ఎన్నికలు.. పంచాయతీరాజ్ శాఖ కీలక ఆదేశాలు జారీ

జూలై 19 హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అన్ని జిల్లాల డీపీవోలకు పంచాయతీరాజ్...

బోనాల సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలు.. 20, 21వ తేదీల్లో అమల్లోకి

జూలై 19హైదరాబాద్‌ సిటీ: బోనాల వేడుకల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా ఆలయాల పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌...

మైలార్ దేవ్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షునిగా నిహాల్ ఎన్నిక

జులై 18 రాజేంద్రనగర్: మైలార్ దేవ్ పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షునిగా నిహాల్ ఎన్నికయ్యారు. నిహాల్ మీద ఉన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మరింత...

కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో సంచలనం.ప్రాజెక్టులో పనిచేసిన అవినీతి ఇంజనీర్లపై ఈడీ ఫోకస్

జూలై17 హైదరాబాద్: ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజ్ లు నిర్వహించడంపై నజర్.మాజీ ENC మురళీధర్ రావు కొడుకు అభిషేక్ రావు...

తెలంగాణలో భారీగా తగ్గిన పంట సాగు విస్తీర్ణం

జూలై 17 హైదరాబాద్:ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 46% భూముల్లోనే పంట సాగు చేసిన రైతులు,132 లక్షల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, కేవలం 61 లక్షల...

ఎన్నికల సామగ్రితో సిద్ధంగా ఉండాలి: పంచాయతీరాజ్ శాఖ

జూలై 17 హైదరాబాద్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన...

సందీప్ రెడ్డి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే చావే దిక్కు అంటున్న ఓర్సు ముత్యాలు

జూలై 15 జూబ్లీహిల్స్: సందీప్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఫినిక్స్ యొక్క కంపెనీ లో పనిచేయడం జరిగింది, కంప్రెసర్లు నడిపిన లేబర్ కి జీతలు...

ఆదాయానికి మించిన ఆస్తులు.. ACB అదుపులో మురళీధర్ రావు

జూలై 15 హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ENC మురళీధర్ రావును ACB అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్లోని నివాసంలో ఆదాయానికి మించిన...

బీఆర్ఎస్ హయాంలో రేషన్ షాపులు తెరవలేదని.. బెల్ట్ షాపులు తెరిచారు: తిరుమలగిరిలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూలై 14 తుంగతుర్తి:బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి..గుక్కెడు...

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు

లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ...

You may have missed