February 22, 2026

Politics

వికారాబాద్ అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డిసిసి అధ్యక్షులకు పది రోజుల శిక్షణా శిబిరం ప్రారంభం.ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ఫిబ్రవరి 22 వికారాబాద్: “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల...

గ్రామీణ ప్రాంతాలలో గడచిన 12 ఏండ్లల్లో ఒక్క ఇల్లు కూడా మంజురు చేయలేదు,కనీసం ఈ ఏడాదిలోనైనా 3 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి.కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి శ్రీ పొంగులేటి విజ్ఞ‌ప్తి

ఫిబ్రవరి 21 హైదరాబాద్:తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు....

యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రినీ కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫిబ్రవరి 20 హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో...

ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులారా,ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు సంపాదిస్తారా.! సమస్యలను పరిష్కరించి ప్రజల హృదయాలలో స్థానం సంపాదిస్తారా…!నిర్ణయం మీ చేతిలో ఉంది… బాల్ మీ కోర్టులోనే ఉంది… నిర్ణయించుకునే అవకాశం మీదే:✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్

ఫిబ్రవరి 20 హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముఖ్య ఉద్దేశము ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే ఎన్నికలు నిర్వహించి, ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని ప్రజాప్రతినిధిగా...

“ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో నీతి ఆయోగ్ (NITI Aayog) వైస్ చైర్మన్‌గా శ్రీ సుమన్ బేరీ గారు, ఇతర అతిథులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు

ఫిబ్రవరి 19 ముంబాయి: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని...

వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

ఫిబ్రవరి 17 హైదరాబాద్: వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు...

“ఎన్నికలు చాలా కాస్ట్లీ గురు.!పేదవారు పోటీ చేయాలంటే ఎన్నికలు బహు భారం…!అందుకే వారు పోటీ చేయలేక చాలా ఎన్నికలకు దూరం…!✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఇండిపెండెంట్ జర్నలిస్ట్

ఫిబ్రవరి 17 హైదరాబాద్: భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో పోటీ చేయాలంటే సామాన్యులకు బహుభారంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి రాను రాను చాలా కాస్ట్లీ గా...

విజయం సాధించిన వాళ్లు అనుకున్న మెజారిటీ రాలేదు ఎందుకని…?ఓటమి చెందిన వాళ్లు ఇలా ఎందుకు జరిగిందని…?పోస్టుమార్టమ్!డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత

ఫిబ్రవరి 15 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మెజార్టీ తనకు ఎందుకు తగ్గిందా అని, ఓటమి...

లబ్ డబ్… లబ్ డబ్…!ఉత్కంఠ…ఉద్వేగం… ఉపశమనం…!ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు..!*ఫలితాల కోసం *ఎదురుచూపులు:✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్

హైదరాబాద్ ఫిబ్రవరి 13: తెలంగాణ రాష్ట్రంలో ఏడు కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలో ఎన్నికల సమరం ముగిశాక అసలైన తుది ఘట్టం శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి...

పాత జీ.ఓ ప్రకారమే జర్నలిస్టులకు అక్రెడిటేషన్స్ ఇస్తాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఫిబ్రవరి 12 హైదరాబాద్: జర్నలిస్టులకు పాత జీ.ఓ ప్రకారమే అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు....

You may have missed