December 24, 2025

India

పలు కాలనీలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

కూకట్ పల్లి సెప్టెంబర్ 22:శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ 122 డివిజన్ వెంకటేశ్వర్ నగర్ 33 బ్లాక్ నల్ల పోచమ్మ దేవాలయం, మాధవరం కాలనీ ఏ బ్లాక్...

కొండయ్య పంతులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్సీ నవీన్ రావు

కూకట్ పల్లి సెప్టెంబర్ 22హరిహర సేవ సమితి వ్యవస్థాపకులు తూండ్ల కృష్ణమూర్తి (కొండయ్య పంతులు) 90వ పుట్టినరోజు సందర్భంగా వారిని కూకట్ పల్లి గ్రామంలోని బజరంగ్ టెంపుల్...

పేదల పాలిట సంజీవని – సీఎం రిలీఫ్ ఫండ్ తో ఉపశమనం

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:మహేశ్వరం నియోజకవర్గంలోని డబ్లుగూడ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు బొర్రా దయాకర్ ఆధ్వర్యంలో చెక్కుల...

దుర్గామాత పూజా మహోత్సవంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక ఆకర్షణ

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: మహేశ్వరం మండల పరిధిలోని అమీర్‌పేట్ గ్రామంలో ఘనంగా నిర్వహించిన శ్రీశ్రీశ్రీ దుర్గామాత ప్రతిష్టా...

హైదరాబాద్ శాంతి సందేశానికి గౌరవం – జంగారెడ్డికి గ్లోబల్ పీస్ అవార్డు.

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి...

శారదా నవరాత్రులు: ఇంద్రకీలాద్రి.

సెప్టెంబర్ 22 న్యూస్ హైదరాబాద్: మొదటి రోజు అలకారం 1. 🙏🏼🙏🏼 శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి 🙏🏼🙏🏼 ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నవరాత్రుల ఉత్సవాల్లో...

పెద్దల అమావాస్య అంటే ఏమిటి.? విశేషాలు తెలుసుకుందాం

సెప్టెంబర్ 21 హైదరాబాద్:మహాలయం అంటే గొప్ప వినాశనం లేదా మరణం అని అర్థం. మహాలయం అంటే గొప్పగా లయం కావడం. భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్యకు "మహాలయ...

తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, పత్రికా సంపాదకుడు/ నిర్వాహకుడు , ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. హేతువాది మరియు నాస్తికుడు, వాడుక భాషోద్యమకర్త శ్రీ గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపు కుంటున్నాము. వారికి నివాళులు అర్పిస్తూ…తాపీ ధర్మారావు గారి జయంతిని జ్ఞాపకం చేసుకుందాం

జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం: ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క

సెప్టెంబర్ 16 హైదరాబాద్: జీఎస్టీ రేట్ల సవరణతో రాష్ట్రానికి ప్రతి సంవత్సరం ₹5,000 కోట్ల ఆదాయం నష్టం కలిగే అవకాశం ఉన్నప్పటికీ, పేద, మధ్యతరగతి, రైతాంగ కుటుంబాల...

అత్యంత అరుదైన దర్శనం నవ పాషాణ విగ్రహం🙏పళని శ్రీ సుబ్రహ్మణ్యుని నిజరూపం🙏ఈ దర్శనం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలం🙏

సెప్టెంబర్ 16 హైదరాబాద్: శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై...

You may have missed