February 22, 2026

Month: January 2026

మీ నమ్మకాన్ని వొమ్ము చేయడం లేదు,అభివృద్ధి.. సంక్షేమంలో ఎక్కడా తగ్గడం లేదు.పాలేరు నియోజకవర్గ పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు

ఖమ్మం జనవరి 10:‘‘రెండేళ్ల క్రితం మీరు ప్రజా ప్రభుత్వం కావాలని నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.. ఆనాడు మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకుని పాలేరు నియోజకవర్గంలో...

మాజీ విద్యా శాఖ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి చేతులు మీదుగా ‘మన ఊరి న్యూస్’ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 10: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'మన...

ఘనంగా దూస పోచయ్య మాస్టారు పదవి విరమణ వేడుకలు

జనవరి 8 మైలార్ దేవ్ పల్లి: ఎన్నో వేలమంది విద్యార్థిని విద్యార్థులకు పాఠాలు బోధించి ఉన్నత స్థాయి శిఖరాలలో నిలిపిన దూస పోచయ్య మాస్టారు పదవి విరమణ...

జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర సారథిగా పర్కాల సమ్మయ్య గౌడ్.ఉప్పల్ విద్యానికేతన్‌లో జరిగిన జర్నలిస్టుల సమావేశంలో ఏకగ్రీవ నియామకం:జర్నలిస్టుల రక్షణే ధ్యేయంగా పనిచేస్తానని వెల్లడి

హైదరాబాద్ జనవరి 5::అఖిల భారతీయ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఏఐజేపీఎఫ్) తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయులు పర్కాల సమ్మయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం...

యోగాచార్య ధర్మవీర్ సంస్మరణ సభలో పాల్గొన్న టిపిసీసీ మెంబర్ దేప భాస్కర్ రెడ్డి

మహేశ్వరం జనవరి 4: మహేశ్వరం నియోజకవర్గం* రామకృష్ణాపురం డివిజన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపర్డెంట్ రిటైర్డ్ అయిన అల్కాపురి కాలనీ పతాంజలి యోగా కేంద్రం సేవలు అందించి యోగ...

​36 ఏళ్ల నిరుపమాన సేవకు నిలువెత్తు నిదర్శనం.. ఖాకీ వనంలో వికసించిన అరుదైన పుష్పం లక్ష్మణ్

మెదక్ ప్రతినిధి - సంతోష్ చారి:లక్ష్యం పట్ల అచంచలమైన అంకితభావం, వృత్తి పట్ల నిబద్ధత ఉంటే సామాన్యుడు సైతం అసాధారణ శిఖరాలను అధిరోహించవచ్చని మెదక్ జిల్లా ముద్దుబిడ్డ...

టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: ఎస్పి నరసింహ

జనవరి 2 సూర్యాపేట:జనవరి 3 నుండి జనవరి 20 వరకు సూర్యాపేట జిల్లా పరిధిలోని పరీక్ష కేంద్రాలలో నిర్వహించే టీజీ టెట్పరీక్షల సందర్భంగా అయా పరీక్ష కేంద్రాల...

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసి తన రాజీనామా ఆమోదం గురించి చర్చించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు

జనవరి 2 హైదరాబాద్:అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్చుతూ రేవంత్ చేసిన విమర్శలకు నా రక్తం...

You may have missed