శ్మశానవాటికలో శవాలు మిస్సింగ్.. పూడ్చి పెట్టిన కొన్ని రోజులకే!
జూలై 27:ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని మణినాథ్ పూర్ శ్మశానవాటికలో గత కొన్ని నెలలుగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాలు అదృశ్యమవుతున్నాయి. ఈ సంఘటనలు గ్రామస్తులలో...
జూలై 27:ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని మణినాథ్ పూర్ శ్మశానవాటికలో గత కొన్ని నెలలుగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాలు అదృశ్యమవుతున్నాయి. ఈ సంఘటనలు గ్రామస్తులలో...
జూలై 20 హైదరాబాద్:బోనాలు అంటే తెలంగాణ సంస్కృతి. ఈ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ వస్తున్న భక్తులందరికీ శుభాకాంక్షలు. బోనాల ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకుంటున్న సంగతి మనకందరికీ...
జూలై 19:తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అన్ని పార్టీల్లో విభేదాలు తారా స్థాయికి చేరాయనే చెప్పాలి. రాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి ఇక్కడి రాజకీయాల్లో అనేక మలుపులు,...
జూలై 17 హైదరాబాద్:ఇంగ్లండ్ పర్యటనలో తొలి టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు వన్డేలోనూ అదే జోరు చూపింది. బుధవారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి...
జూలై 17 హైదరాబాద్:దక్షిణాయణం అంటే సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. సూర్యుడు తూర్పు దిశలో ఉదయిస్తాడని తెలుసు. సూర్యుడు ఈశాన్యానికి దగ్గరగా ఉదయించే...
జూలై 15 హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇరిగేషన్ మాజీ ENC మురళీధర్ రావును ACB అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్లోని నివాసంలో ఆదాయానికి మించిన...
జూలై 14 తుంగతుర్తి:బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వ లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. పేదవాడికి సన్న బియ్యం ఇచ్చి..గుక్కెడు...
లష్కర్ బోనాల ఉత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి తో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి శ్రీ కొండా సురేఖ...
జులై 12 న్యూఢిల్లీ: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై AAIB నివేదిక.ఏఏఐబీ ప్రాథమిక నివేదికలో ముఖ్యమైన విషయాలు.విమానం స్టార్ట్ అయ్యాక గరిష్ఠ వేగాన్ని అందుకుంది.అదే సమయంలో ఇంజిన్ 1,...
https://chat.whatsapp.com/KnJZ0ewU4Vb4FiskPcPKzN జూలై 11 హైదరాబాద్: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు మరోసారి కఠినంగా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా నకిలీ కాల్స్, ఆన్లైన్ మోసాలకు పాల్పడుతూ పెద్దఎత్తున మోసాలు చేసిన...