December 24, 2025

Telangana

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు గిరిల్లాదల నాయకురాలు ఆరుట్ల కమలాదేవి

తెలంగాణ సాయుధ పోరాటంలో నల్లగొండ జిల్లా ఆలేరు కేంద్రముగా పోరాటం చేసిన యోధురాలు.నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొనీ, తన భర్త -పోరాట యోధుడు...

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA విజయం 152 ఓట్ల మెజారిటీతో గెలుపు

సెప్టెంబర్ 9 న్యూఢిల్లీ:ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన ప్రత్యర్థి పై 152 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించినట్లు...

60 ఏళ్ళ పూర్వం ఆనాటి జీవన శైలి.గత కాలపు జీవితాల్లో మరపురాని జ్ఞాపకాలు

సెప్టెంబర్ 7 హైదరాబాద్:ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.కొంతమంది కచ్చిక, (ఆవు పేడ పిడకలను కాల్చగా...

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు

సెప్టెంబర్ 7: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు...

రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

సెప్టెంబర్ 6 హైదరాబాద్:హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సన్ సిటీలో ఉన్న రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది.ఈ లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది.ప్రతి...

ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ లపై నిషేధం విధించిన నేపాల్… కారణం ఇదే!

సెప్టెంబర్ 5 హైదరాబాద్:నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం,నిషేధిత జాబితాలో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్.ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే ప్రధాన కారణం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ...

ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు

సెప్టెంబర్ 5 హైదరాబాద్: ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహా గణపతి మహదేవుడిని దర్శించుకుని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ...

ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లు అమలు.పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40శాతం జీఎస్టీ

సెప్టెంబర్ 4 న్యూఢిల్లీ:జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో...

పేద‌లే దేవుళ్లుగా సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లుఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు నిరంత‌ర ప్ర‌క్రియ‌: మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి

సెప్టెంబర్ 4: మాట ఇస్తే మడమ తిప్పనిది ఇందిరమ్మ ప్రభుత్వమని, రాష్ట్రంలో పేదవారి ఆత్మగౌరవం, భరోసా, భద్రతే లక్ష్యంగా, సకలజనుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని...

మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్లురు లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో మేడారం మహా జాతర నిర్వహణ, ఏర్పాట్లు, మేడారం మాస్టర్ ప్లాన్ పై సమీక్ష

సెప్టెంబర్ 4 హైదరాబాద్: సచివాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, గిరిజన...

You may have missed