February 22, 2026

Telangana

హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అక్టోబర్ 19 హైదరాబాద్: హైదరాబాద్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిన సదర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో...

మన ఊరి న్యూస్ దినపత్రిక ఆవిష్కరణ. సమాజ సంక్షేమం కోసం పత్రికలు పనిచేయాలి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

అక్టోబర్ 19 హైదరాబాద్: పత్రికలు సమాజ సంక్షేమం కోసం పనిచేయాలని కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి సూచించారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మసున లక్ష్మణ్ కుమార్...

పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి:నగర పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్

హైదరాబాద్ అక్టోబర్ 18: పండుగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ సూచించారు. సెంట్రల్ పీస్ కమిటీ ఈస్ట్ జోన్ అధ్యక్షుడు...

షాద్ నగర్ బస్ డిపో ఎదుట ఎమ్మెల్యే శంకర్ బైఠాయింపుషాద్ నగర్ లో తెల్లవారు జామున 4 గంటలకే బంద్.కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ, బిసి జేఏసీ, బీసీ సేన, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆందోళన.42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు,అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు

రాయల వారి వర్ధంతి అక్టోబరు 17న “హొన్నేనహళ్ళి లో రాయలవారి మరణ శాసనంశ్రీక్రిష్ణదేవరాయల మరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లభించింది”.

అక్టోబర్ 17 హైదరాబాద్: రాయల వారి వర్ధంతి అక్టోబరు 17న హొన్నేనహళ్ళి లో రాయలవారి మరణ శాసనం.శ్రీక్రిష్ణదేవరాయల మరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లభించింది. అప్పటివరకు లభించిన...

బిసి బంద్ ను విజయవంతం చేయండి: పెండ్యాల సాయి మల్లిక్ రంగా రెడ్డి జిల్లా బి.సి ఉద్యోగులు సంఘం నాయకుడు మరియు WWEయూనియన్ 2873 చీఫ్ వైస్ ప్రెసిడెంట్

అక్టోబర్ 17 రాజేంద్రనగర్:తెలంగాణ రాష్ట్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కోర్టు స్టే ఇచ్చిన సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు అడ్డు తగులుతున్న...

రంగారెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష స్థానం కోసం దేప భాస్కర్ రెడ్డి పేరు ముందంజలో

కాపు అక్టోబర్ 17 మహేశ్వరం: గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ...

ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులు (లీలమ్మ)

లీలమ్మ అనగానే అప్పటి తరానికి ఆమె చప్పున గుర్తుకొస్తారు..నేటి తరంలో కొందరికి లీలగా జ్ఞప్తినిస్తారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవన సహచరి ఆమె..ఆయన ఆశయం...

చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సీతాఫలం అమ్ముతున్న చిన్న వ్యాపారులను స్వయంగా ప్రోత్సహించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యే

అక్టోబర్ 16 మహేశ్వరం:మహేశ్వరం:పలు సామాజిక,ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్డుపై సీతాఫలం (రామఫలం) అమ్ముతున్న చిన్న వ్యాపారులను గమనించి,కారు ఆపి...

సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

అక్టోబర్ 16 కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి మేకల వేంకటేశం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్సర్వర్ డా"...

You may have missed