December 24, 2025

Uncategorized

కాళేశ్వరం అవినీతి ఇంజనీర్ల వ్యవహారంలో సంచలనం.ప్రాజెక్టులో పనిచేసిన అవినీతి ఇంజనీర్లపై ఈడీ ఫోకస్

జూలై17 హైదరాబాద్: ప్రభుత్వ ధనాన్ని సొంత కంపెనీల్లో పెట్టుబడులుగా మళ్లించడం, విదేశాల్లో డెస్టినేషన్ మ్యారేజ్ లు నిర్వహించడంపై నజర్.మాజీ ENC మురళీధర్ రావు కొడుకు అభిషేక్ రావు...

తెలంగాణలో భారీగా తగ్గిన పంట సాగు విస్తీర్ణం

జూలై 17 హైదరాబాద్:ఈ సీజన్లో ఇప్పటివరకు కేవలం 46% భూముల్లోనే పంట సాగు చేసిన రైతులు,132 లక్షల ఎకరాలు సాగు చేయాల్సి ఉండగా, కేవలం 61 లక్షల...

ఎన్నికల సామగ్రితో సిద్ధంగా ఉండాలి: పంచాయతీరాజ్ శాఖ

జూలై 17 హైదరాబాద్: రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్ శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు విధించిన...

సందీప్ రెడ్డి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే చావే దిక్కు అంటున్న ఓర్సు ముత్యాలు

జూలై 15 జూబ్లీహిల్స్: సందీప్ రెడ్డి జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి దగ్గర ఫినిక్స్ యొక్క కంపెనీ లో పనిచేయడం జరిగింది, కంప్రెసర్లు నడిపిన లేబర్ కి జీతలు...

గొప్ప నటుడుగా పేరుందిన కోట శ్రీనివాసరావు తుది శ్వాస విడిచారు (83)

జూలై 13 హైదరాబాద్: గొప్ప నటుడు కోటా శ్రీనివాస తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 750 పైగా చిత్రాలలో నటిచ్చిన కోట శ్రీనివాసరావు మృతి చెందడం తీవ్ర...

హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికన్ కంపెనీలు పని చేస్తున్నాయి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జూలై 11:హైదరాబాద్ తాజ్ కృష్ణలో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు,ముఖ్య అతిధిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డిమూడు ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా మార్చేందుకు అమెరికన్ల మద్దతు...

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌..త్వరలో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండు ప్రైవేటు యూనివర్సిటీలకు ఆమోదం,రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌, జూలై 11: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపింది. బీసీల రిజర్వేషన్ల ను ఖరారు చేసేందుకు గ్రామ...

లంచం కేసులో.. 90 ఏళ్ల వృద్ధుడికి ఒక్కరోజు జైలు శిక్ష

జూలై 11:లంచం కేసులో.. 90 ఏళ్ల వృద్ధుడికి ఒక్కరోజు జైలు శిక్ష!40ఏళ్ల నాటి లంచం కేసులో 90ఏళ్ల వృద్ధుడికి ఢిల్లీ హైకోర్టు ఒక రోజు జైలు శిక్ష...

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానించింది

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం తీర్మానించింది....

గురువు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించవచ్చు: అజ్ఞానం నుండి జ్ఞానోదయం చేసే మార్గమే గురువు లక్ష్యం

మన ఊరి న్యూస్ ప్రతినిధి జులై 10 హైదరాబాద్: గురు పౌర్ణమి, గురు పౌర్ణమికి ఒక గొప్ప దినం దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. గురువు అనుగ్రహం...

You may have missed