December 24, 2025

Uncategorized

AHCPA విజ్ఞప్తిపై మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల్ చారి సానుకూల స్పందన: “సీఎం దృష్టికి తీసుకెళ్తాను

హైదరాబాద్ నవంబర్ 16: పారామెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మరియు పారామెడికల్ విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్‌షిప్‌లను తక్షణమే మంజూరు చేయాలని కోరుతూ, ఏహెచ్‌సీపీఏ (AHCPA) టీమ్...

రాయలసీమ నీటియోధుడు ఇంజనీర్ సుబ్బారాయుడు గారికి నివాళి..

గౌరవనీయులైన విశ్రాంత నీటిపారుదల ఇంజనీర్ సుబ్బారాయుడు గారు ఈ రోజు మరణ వార్త విని తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాము. రాయలసీమ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు,...

మహిళా కార్యకర్త మృతి: సమతా ప్రకాష్ మానవత్వాన్ని చాటారు

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం, మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ...

వన్ కాలనీ – వన్ స్టాండ్

కూకట్ పల్లి సెప్టెంబర్ 22:సమాజ హితం కోసం, మా వంతు బాధ్యత గా ప్రస్తుతం జరుగుతున్న హాస్టల్ వ్యవహారలపై అందరూ ఐకమత్యం గా తీసుకున్న నిర్ణయాలను మీరు...

ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌లో ప్రభు సూర్య మూవీ షూటింగ్ విజయవంతం

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా: ఏపీఆర్ సినీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై ప్రభు సూర్య దర్శకత్వంలో,శ్రీనివాస్ మేడిగ...

గ్రామ ప్రజల సంక్షేమం కోసం దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించిన బూరుగుల నవీన్ కుమార్

మన ఊరి న్యూస్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22:రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం,మహేశ్వరం మండల కేంద్రంలోని పెద్దపులి నాగారం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ...

విద్యార్థుల హక్కుల కోసం అశోక్ సార్ నిరాహార దీక్ష

మన ఊరి న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ఈ.పద్మారావు కాపు సెప్టెంబర్ 22: అశోక్ సార్,ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన వ్యక్తి,ఈ రోజు తన విద్యార్థుల హక్కుల కోసం...

మహారాజా శ్రీ అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు

సెప్టెంబర్ 22 హైదరాబాద్: మహారాజా శ్రీ అగ్రసేన్ గారి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు వారి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. మహారాజా...

తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు, పత్రికా సంపాదకుడు/ నిర్వాహకుడు , ప్రముఖ చలనచిత్ర దర్శకుడు. హేతువాది మరియు నాస్తికుడు, వాడుక భాషోద్యమకర్త శ్రీ గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం”గా జరుపు కుంటున్నాము. వారికి నివాళులు అర్పిస్తూ…తాపీ ధర్మారావు గారి జయంతిని జ్ఞాపకం చేసుకుందాం

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 17 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ప్రజల ఆకాంక్ష మేరకు...

You may have missed