December 24, 2025

Politics

జపoతో నాస్తి పాతకమ్.

జపతో నాస్తి పాతకమ్.మహర్షీణాం భృగురహంగిరామస్మ్యేకమక్షరం।యజ్ఞానాం జపయజ్ఞోస్మిఃస్థావరాణాం హిమాలయః॥ “మహర్షులలో భృగు మహర్షి, వేదాల్లో ఏకాక్షరమగు ప్రణవం, యజ్ఞాల్లో జప యజ్ఞం (మానస యజ్ఞం), స్థిరంగా ఉండేవాని లోపల...

మహిళాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)

ఆగస్టు 17 వికారాబాద్: మహిళాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. ఆగస్టు 16న చించల్ పేట్ గ్రామంలో...

శ్రీకృష్ణుని గురించి అద్భుతమైన సమాచారం

ఆగస్టు 16 హైదరాబాద్: శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228 (3228 B.C) మాసం : శ్రావణం తిథి: అష్టమి5...

ఘనంగా 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.దేశ హితం కోసం అందరూ ఐక్యమత్యంగా ఉండాలి – శ్రీరాములు అందెల

ఆగస్టు 15 మహేశ్వరం:79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని నియోజకవర్గ బిజెపి కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు...

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో చోటు

ఆగస్టు 13 హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్...

కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

ఆగస్టు 13:కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే, తట్టుకోవడం ఏ తల్లింద్రడికి సాధ్యం కాదు. వారి బాధను వర్ణించలేం. ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి.తాజాగా...

హనుమంతుని జన్మరహస్యాలు (భక్తి సాగరం)

ఆగస్టు 12:హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వివరించడానికి శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది. శివమహాపురాణంలోని కథ :పూర్వం శివుడు రామకార్యంలో...

2025 ఆగస్టు 4 నాటికి నాగార్జునసాగర్ మానవ నిర్మిత మహా కట్టడం జాతికి అంకితం చేసి 58 ఏళ్లు పూర్తి చేసుకుంది

ఆగస్టు 4 హైదరాబాద్: 2025 ఆగస్టు 4 నాటికి నాగార్జునసాగర్ మానవ నిర్మిత మహా కట్టడం జాతికి అంకితం చేసి 58 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1967...

స్నేహమనే బంధం విడదీయలేని సంబంధం కష్టమొచ్చిన సుఖం వచ్చిన కలిసి పంచుకొని అనుభవాలు స్నేహితులతో మాత్రమే” (మసున లక్ష్మణ్ కుమార్ రచయిత)

https://whatsapp.com/channel/0029Vb6jboh545v48euNb00H ఆగస్ట్ 3 హైదరాబాద్: చిన్నతనం నుండి కాలంలో కలిసిపోయేంతవరకు ఒక గొప్ప బంధం ఉందంటే స్నేహం అనే బంధం మాత్రం. స్నేహితులతో మాత్రమే అన్ని విడిచి...

స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయి:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు...

You may have missed