February 22, 2026

Year: 2026

వికారాబాద్ అనంతగిరిలో ఏపీ, తెలంగాణ డిసిసి అధ్యక్షులకు పది రోజుల శిక్షణా శిబిరం ప్రారంభం.ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరయ్యారు. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

ఫిబ్రవరి 22 వికారాబాద్: “సంఘటన సృజన్ అభియాన్” కార్యక్రమం భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల...

గ్రామీణ ప్రాంతాలలో గడచిన 12 ఏండ్లల్లో ఒక్క ఇల్లు కూడా మంజురు చేయలేదు,కనీసం ఈ ఏడాదిలోనైనా 3 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి.కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి శ్రీ పొంగులేటి విజ్ఞ‌ప్తి

ఫిబ్రవరి 21 హైదరాబాద్:తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా 2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు....

యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో “ఏఐ కౌన్సిల్”ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రినీ కోరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఫిబ్రవరి 20 హైదరాబాద్: కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) యావత్ ప్రపంచాన్ని తీవ్ర ప్రభావం చేస్తున్న నేపథ్యంలో జాతీయ స్థాయిలో జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్ తరహాలో...

ఎన్నికలలో గెలిచిన ప్రజాప్రతినిధులారా,ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బులు సంపాదిస్తారా.! సమస్యలను పరిష్కరించి ప్రజల హృదయాలలో స్థానం సంపాదిస్తారా…!నిర్ణయం మీ చేతిలో ఉంది… బాల్ మీ కోర్టులోనే ఉంది… నిర్ణయించుకునే అవకాశం మీదే:✍️ డాక్టర్ కృష్ణ బంటు, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్

ఫిబ్రవరి 20 హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముఖ్య ఉద్దేశము ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావాలంటే ఎన్నికలు నిర్వహించి, ఏ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వస్తే ఆ అభ్యర్థిని ప్రజాప్రతినిధిగా...

“ముంబై క్లైమెట్ వీక్” సదస్సులో నీతి ఆయోగ్ (NITI Aayog) వైస్ చైర్మన్‌గా శ్రీ సుమన్ బేరీ గారు, ఇతర అతిథులతో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొని ప్రసంగించారు

ఫిబ్రవరి 19 ముంబాయి: తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (CURE)ను కాలుష్యరహిత గ్రీన్, నెట్ జీరో సేవల కేంద్రంగా అభివృద్ధి చేసి, సుస్థిర పట్టణాభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని...

స్నేహితుల కొరత.! నేటి కాలంలో స్నేహం బంధాలను దూరం చేసుకుంటున్నారు

ఫిబ్రవరి 18 హైదరాబాదు: స్నేహితుల కొరత.! ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు స్నేహితుల కొరత ఏర్పడింది. 1960 ప్రాంతంలో ఒక్కక్కరికి 100 మంది స్నేహితులు ఉండేవారట. 1990 లలో...

అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో మొదటి మూడు స్థానాలలో సత్తా చాటిన విజేత ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు

ఫిబ్రవరి 18 శ్రీకాళహస్తి: విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులు జిల్లా స్థాయిలో తిరుపతిలో జరిగిన అబాకస్ మరియు వేదిక్ మాథ్స్ పోటీలలో మొదటి మూడు స్థానాలను...

చిన్న పత్రికలపై సర్కారు వివక్షకు నిరసనగా..-కదం తొక్కిన కలం కార్మికులుసమాచార భవన్ భవన్ వద్ద జర్నలిస్టుల ఆందోళన

హైదరాబాద్, ఫిబ్రవరి 17:కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆర్ఎన్ఐ, పీఆర్ జీఐ రిజిస్ట్రేషన్ కలిగిన చిన్న,మధ్య తరహా పత్రికలకు అక్రెడిటేషన్లు ఇవ్వకుండా, ఎంప్యానల్‌మెంట్ చేయకుండా వివక్ష చూపుతున్న ప్రభుత్వ...

యువకులంతా ఒక్కటై. తమ స్వంత ఖర్చులతో పాఠశాలకు రంగుల కల తెచ్చే హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు “పలువురి మన్ననలు పొందుతున్న తాళ్లఖమ్మంపహడ్ గ్రామ యువత”

ఫిబ్రవరి 17 సూర్యాపేట రూరల్: జన్మనిచ్చిన తల్లి,అక్షర జ్ఞానం అందించిన బడి, ప్రయోజకుడి గా మార్చిన గ్రామం, ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో స్థిర స్థాయిగా నిలిచిపోతాయి....

వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు

ఫిబ్రవరి 17 హైదరాబాద్: వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను జీవవైజ్ఞానిక రాజధానిగా ఎదిగేందుకు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు...

You may have missed