December 24, 2025

Year: 2025

షాద్ నగర్ బస్ డిపో ఎదుట ఎమ్మెల్యే శంకర్ బైఠాయింపుషాద్ నగర్ లో తెల్లవారు జామున 4 గంటలకే బంద్.కాంగ్రెస్, సిపిఎం, సీపీఐ, బిసి జేఏసీ, బీసీ సేన, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆందోళన.42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు,అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు

రాయల వారి వర్ధంతి అక్టోబరు 17న “హొన్నేనహళ్ళి లో రాయలవారి మరణ శాసనంశ్రీక్రిష్ణదేవరాయల మరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లభించింది”.

అక్టోబర్ 17 హైదరాబాద్: రాయల వారి వర్ధంతి అక్టోబరు 17న హొన్నేనహళ్ళి లో రాయలవారి మరణ శాసనం.శ్రీక్రిష్ణదేవరాయల మరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లభించింది. అప్పటివరకు లభించిన...

బిసి బంద్ ను విజయవంతం చేయండి: పెండ్యాల సాయి మల్లిక్ రంగా రెడ్డి జిల్లా బి.సి ఉద్యోగులు సంఘం నాయకుడు మరియు WWEయూనియన్ 2873 చీఫ్ వైస్ ప్రెసిడెంట్

అక్టోబర్ 17 రాజేంద్రనగర్:తెలంగాణ రాష్ట్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కోర్టు స్టే ఇచ్చిన సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు అడ్డు తగులుతున్న...

రంగారెడ్డి కాంగ్రెస్ అధ్యక్ష స్థానం కోసం దేప భాస్కర్ రెడ్డి పేరు ముందంజలో

కాపు అక్టోబర్ 17 మహేశ్వరం: గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ...

ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహనీయులు (లీలమ్మ)

లీలమ్మ అనగానే అప్పటి తరానికి ఆమె చప్పున గుర్తుకొస్తారు..నేటి తరంలో కొందరికి లీలగా జ్ఞప్తినిస్తారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవన సహచరి ఆమె..ఆయన ఆశయం...

చిరు వ్యాపారులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. సీతాఫలం అమ్ముతున్న చిన్న వ్యాపారులను స్వయంగా ప్రోత్సహించి కొనుగోలు చేసిన ఎమ్మెల్యే

అక్టోబర్ 16 మహేశ్వరం:మహేశ్వరం:పలు సామాజిక,ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్డుపై సీతాఫలం (రామఫలం) అమ్ముతున్న చిన్న వ్యాపారులను గమనించి,కారు ఆపి...

సంఘటన్ శ్రీజన్ అభియాన్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

అక్టోబర్ 16 కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి మేకల వేంకటేశం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్సర్వర్ డా"...

ప్రతిభ సేవ పురస్కారం అందుకున్న సామాజికవేత్త డాక్టర్ మల్లెపూల వెంకటరమణ

అక్టోబర్ 16 హైదరాబాద్:హెల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ పి ల్డర్ మాత ఫౌండేషన్ న్యూఢిల్లీ అమృత శ్రీ వర్షిని కల్చరల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం...

ఏకాభిప్రాయంతోనే డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక. – అనిల్ కుమార్ యాదవ్

అక్టోబర్ 16 శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌ కార్యక్రమం శేరిలింగంపల్లి...

జ‌ర్న‌లిస్టుల‌ సంక్షేమానికి అత్యంత ప్రాధాన్య‌త‌. త్వ‌ర‌లో అక్రిడిటేష‌న్ పాల‌సీ:మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి.జర్నలిస్టులపై దాడులు, దౌర్జన్యాల నివారణకు ప్రత్యేక చర్యలు

అక్టోబర్ 16 హైద‌రాబాద్ :- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం ప‌నిచేస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార పౌర...

You may have missed