February 22, 2026

Year: 2025

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం

అక్టోబర్ 28 హైదరాబాద్:హరీష్ రావు గారికి పితృ వియోగం…మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం. హరీష్ రావు గారి తండ్రి తన్నీరు...

కరీంనగర్‌లో సీసీఎస్ పోలీసుస్టేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీపీ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్

అక్టోబర్ 27 కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమీషనర్ శ్రీ గౌష్ ఆలం ఐపీఎస్ గారు ఈ రోజు (27-10-2025) సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుస్టేషన్ కార్యాలయం...

తెలంగాణ నుండి — ఆంధ్రప్రదేశ్ నుంచి వరకు ధైర్యప్రయాణం!: ఏ. రమాదేవి

అక్టోబర్ 27 హైదరాబాద్:పోలీస్‌ యూనిఫాం కేవలం బాధ్యత కాదు, ప్రజాసేవ అనే విలువకు ప్రతీక అని నిరూపించిన పేరు ఏ. రమాదేవి (IPS). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం...

https://www.facebook.com/share/p/17f1f3gQ3G/మరిన్ని ఫోటోలు https://www.facebook.com/share/v/1H3SC8aAYZ/KLRConvoy తుక్కుగూడ మున్సిపాలిటీ రావిర్యాల శ్రీ సూర్యగిరి ఎల్లమ్మతల్లి ఆలయ కమిటీ పాలకవర్గం ఎన్నిక అక్టోబర్ 27 తుక్కుగూడ: ఆలయ కమిటీలోనూ అన్ని వర్గాలకు...

చెన్నూర్ మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రిని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ…

మంచిర్యాల జిల్లా అక్టోబర్ 26: చెన్నూర్ మండలంలోని శివలింగాపూర్ గ్రామంలో సత్వ ప్రకృతి వైద్య ఆసుపత్రిని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ.ఎంపీ వంశీ కృష్ణను పుష్పగుచ్చం...

రావిరాల ఎల్లమ్మ దేవాలయానికి వచ్చే భక్తులకు సరైన రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్న భక్తులు. అధికారులు పట్టించుకోవాలని కోరుతున్న భక్తులు

అక్టోబర్ 26 రావిరాల మహేశ్వరo: మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మండలం రావిరాల గ్రామంలో వెలిసిన ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వరద నీరు రోడ్డు మధ్యలో నిలిచి భక్తులకు...

తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ కోదండ రామ్ గారితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు భేటి

అక్టోబర్ 22 నాంపల్లి: తెలంగాణ జన సమితి పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు శ్రీ కోదండ రామ్ గారితో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్...

తప్పిన పెను ప్రమాదం, మంటల్లో దగ్ధమైన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు

అక్టోబర్ 22 మైలార్ దేవ్ పల్లి: రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవుపల్లి డివిజన్ లక్ష్మి గూడా జల్లపల్లి వెళ్లే రోడ్డు మధ్యలో ప్రైవేట్ స్కూల్ బస్సు పూర్తిగా...

నవీన్ యాదవ్ గెలుపు లాంఛనమే: KLRప్రతీ ఇంటికి ప్రజాపాలన సంక్షేమ పథకాలు చేరాయిBJP+ BRS లోపాయికారి ఒప్పందం: కిచ్చెన్న ఆరోపణ

అక్టోబర్ 22 మహేశ్వరం: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ భారీ మేజార్టీ సాధించబోతుందని సికింద్రాబాద్ జిల్లా అబ్జర్వర్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.గల్లీ గల్లీకి గులాబీ నేతలు మోహరించి…...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ ర్యాలీ పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన ముఖ్యాంశాలు

అక్టోబర్ 21 హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మురికినీరు పొంగిపొర్లుతోంది, ఎక్కడ చూసినా పరిసరాలు చెత్తాచెదారంగా మారిపోయాయి. రాత్రి పూట వీధి దీపాలు (స్ట్రీట్ లైట్లు)...

You may have missed