February 22, 2026

Year: 2025

వైద్యులకు వాసవి వనితా వాగ్దేవి క్లబ్ ఘన సన్మానం.డాక్టర్స్ డే సందర్భంగా స్ఫూర్తిదాయక కార్యక్రమం

కరీంనగర్, జూలై 1:వైద్యులు మన జీవితంలో దైవస్వరూపులని గుర్తుచేస్తూ, డాక్టర్స్ డే సందర్భంగా వాసవి వనితా వాగ్దేవి క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్ భగత్‌నగర్‌లోని కిడ్స్ పాఠశాలలో ఘన...

పాశమైలారం పేలుడు ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి డా”వివేక్ వెంకటస్వామి

జూలై 1:పాశమైలారం ప్రాంతంలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడు ఘటన నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా...

కొనిజర్ల జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

జూన్ 30:20 సంవత్సరాల తర్వాత 2003 -2004 బ్యాచ్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కొనిజర్ల మండల కేంద్రంలో ఘనంగా జరిగింది దాదాపు 70 మంది...

జల్ పల్లి మున్సిపాలిటీ అధికారుల పనితీరు శ్రీరామ కాలనీవాసులకు ఆగ్రహం తెప్పిస్తుంది: వీరి నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది

జూలై 1 జల్ పల్లి: మహేశ్వరం నియోజకవర్గం జల్ పల్లి మున్సిపల్ కార్పొరేషన్ శ్రీరామ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ సూపర్వైజర్ పనితీరు బాగాలేదని చెబుతున్నారు బస్తీ వాసులు....

స్కంద పంచమి, కుమార షష్టి, స్కంద షష్ఠి రోజుల్లో ఇలా చేస్తే సంపదలు చేకూరుతాయి

జూలై 1:తెలుగునాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే ! పిల్లలు పుట్టకపోయినా , జాతకపరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం...

ములకలపల్లి మండలంలో ఎంపి రామసహాయం రఘురామ్ రెడ్డి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పర్యటించారు

జూన్ 30 అశ్వారావుపేట నియోజకవర్గం: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామ్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు జారె ఆదినారాయణ ములకలపల్లి మండలంలో పలు గ్రామపంచాయతీలలో పర్యటించారు. సందర్భంగా...

ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చెట్కూరి కమలాకర్ యాదవ్

జూన్ 30: ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జనగామ జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ చెట్కూరి కమలాకర్ యాదవ్ సిద్దిపేట...

బీ.టీ. రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు

జూన్ 30: జుక్కల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణాలకు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శంకుస్థాపనలు చేయడం జరిగింది. వీటి అంచనా విలువ...

జులై 4న జరగబోయే మీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు

జూన్ 30 హైదరాబాద్: జులై 4న జరగబోయే మీటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు. ఎల్బిస్టేడియం ను పరిశీలించిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్...

ఉట్నూర్ సీఐ ని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

జూన్ 30 ఉట్నూర్: నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఉట్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మడావి ప్రసాద్ ను పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిశారు.సోమవారం సర్కిల్ కార్యాలయానికి...

You may have missed