December 24, 2025

Year: 2025

ఆపరేషన్ సిందూర్ పై చర్చ. ఎంపీలకు అధికార, ప్రతిపక్షాల విప్ జారీ

జూలై 28 న్యూ డిల్లీ:ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఎంపీలకు అధికార, ప్రతిపక్షాల విప్ జారీ, పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సిందూర్ పై నేడు కీలక చర్చ...

మనిషి మనిషిలా మనుషుల మధ్యలో బతకడం నేర్చుకోవాలి. ఆలోచనలు లేని బతుకులు కష్టాల పాలు అవుతున్నాం జీవితాలు.! (మసున లక్ష్మణ్ కుమార్ రచయిత)

జులై 27 హైదరాబాద్: మనిషి తాను బతుకుతున్నాను అనుకుంటున్నాడు కానీ తన బతుకుతాను ఎలా బతుకుతున్నాడో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు చాలామంది. కొంతమంది వెళుతూ వెళుతూ స్మోకింగ్...

శ్మశానవాటికలో శవాలు మిస్సింగ్.. పూడ్చి పెట్టిన కొన్ని రోజులకే!

జూలై 27:ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని మణినాథ్ పూర్ శ్మశానవాటికలో గత కొన్ని నెలలుగా వింత సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాలు అదృశ్యమవుతున్నాయి. ఈ సంఘటనలు గ్రామస్తులలో...

మామునూరు ఎయిర్ పోర్టుకి నిధులిచ్చినందుకు సీఎం రేవంత‌న్న‌కు థ్యాంక్స్. ఇది వ‌రంగల్ ప్రాంత దిశ‌ను మార్చేసే ప్రాజెక్టు.రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్ప‌ష్టీక‌ర‌ణ‌

జూలై 25 హైద‌రాబాద్: వరంగల్ ప్రాంత దిశ‌ద‌శ‌ను మార్చేసే మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులకి అవ‌స‌ర‌మైన భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయ‌గా… అందుకు కృషి...

మహేశ్వరం నియోజకవర్గ పర్యటన లో తెలంగాణ బిజెపి చీఫ్ ఎన్.రామచందర్ రావుకు ఘన స్వాగతం పలికిన శ్రీరాములు అందెల

జూలై 25 మహేశ్వరం: తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఎన్.రామచందర్ రావు తొలిసారి మహేశ్వరం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా *మహేశ్వరం నియోజకవర్గ...

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా. జూలై 28 మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు

జూలై 25 హైదరాబాద్:ఐదుగురు మంత్రులు అందుబాటులో లేకుండా ఢిల్లీలోనే ఉండటంతో వాయిదా,ఇవాళ జరగవలసిన క్యాబినెట్ సమావేశాన్ని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించాలని నిర్ణయం.OBC...

ప్ర‌ధానిగా ఇందిరాగాంధీ రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన‌ మోదీ.ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు. ఇవాళ్టితో ఆయన ప్రధానిగా బాధ్య‌త‌లు చేపట్టి 4,708 రోజులు పూర్తి

జూలై 25 న్యూ డిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరిట‌...

ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం. పరీక్షలో మార్పులు

జూలై 25 హైదరాబాద్: ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కుల విషయంలో పలు మార్పులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఇప్పటివరకు సైన్స్ గ్రూపులకు...

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలు

జులై 25 హైదరాబాద్: స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లకు ఎస్ఈసీ ఆదేశాలుతెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఆదేశాలు...

నేడు తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు అలర్ట్

జూలై 21 హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నేడు (సోమవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కొన్నిచోట్ల అతి...

You may have missed