నూతనంగా ఎన్నికైన కందుకూరు మరియు మహేశ్వరం మండలాల సర్పంచ్ లను ఘనంగా సత్కరించిన రాష్ట్ర బిజెపి అధినాయకత్వం.రానున్న ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలి – కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారుతెలంగాణలో రానున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే – బిజెపి చీఫ్ ఎన్. రామచందర్ రావు
డిసెంబర్ 20 మహేశ్వరం: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మరియు మహేశ్వరం మండలాలలో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా...