December 24, 2025

Year: 2025

మంత్రి శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం. ఇండియాస్ 100 మోస్ట్ ఇన్‌ఫ్లూయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐ – 2025’ జాబితాలో చోటు

ఆగస్టు 13 హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అరుదైన గౌరవం దక్కింది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ తాజాగా ప్రకటించిన ‘ఇండియాస్...

కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

ఆగస్టు 13:కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే చనిపోతే, తట్టుకోవడం ఏ తల్లింద్రడికి సాధ్యం కాదు. వారి బాధను వర్ణించలేం. ఎలా ఓదార్చాలో తెలియని పరిస్థితి.తాజాగా...

హనుమంతుని జన్మరహస్యాలు (భక్తి సాగరం)

ఆగస్టు 12:హనుమంతుని జన్మవృత్తాంతం గురించి వివరించడానికి శివమహాపురాణం, రామాయణం, పరాశిర సంహిత మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది. శివమహాపురాణంలోని కథ :పూర్వం శివుడు రామకార్యంలో...

2025 ఆగస్టు 4 నాటికి నాగార్జునసాగర్ మానవ నిర్మిత మహా కట్టడం జాతికి అంకితం చేసి 58 ఏళ్లు పూర్తి చేసుకుంది

ఆగస్టు 4 హైదరాబాద్: 2025 ఆగస్టు 4 నాటికి నాగార్జునసాగర్ మానవ నిర్మిత మహా కట్టడం జాతికి అంకితం చేసి 58 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1967...

స్నేహమనే బంధం విడదీయలేని సంబంధం కష్టమొచ్చిన సుఖం వచ్చిన కలిసి పంచుకొని అనుభవాలు స్నేహితులతో మాత్రమే” (మసున లక్ష్మణ్ కుమార్ రచయిత)

https://whatsapp.com/channel/0029Vb6jboh545v48euNb00H ఆగస్ట్ 3 హైదరాబాద్: చిన్నతనం నుండి కాలంలో కలిసిపోయేంతవరకు ఒక గొప్ప బంధం ఉందంటే స్నేహం అనే బంధం మాత్రం. స్నేహితులతో మాత్రమే అన్ని విడిచి...

స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయి:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

స్వతంత్ర సంగ్రామ కాలంలో దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపి అందరినీ ఒక వేదికపైకి తేవడంలో పత్రికలు అపారమైన కృషి చేశాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు...

తెలంగాణ కాంగ్రెస్ “జనహిత” పాదయాత్రకు సర్వం సిద్ధం

జూలై 31 హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు (ఎమ్మెల్సీ) మహేష్ కుమార్ గౌడ్ చేపట్టనున్న “జనహిత” పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది నేటి సాయంత్రం 5...

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నేడే సుప్రీంకోర్టు తీర్పు

జూలై 31 హైదరాబాద్:ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై ఈ ఏడాది జనవరిలో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు,విచారణ జరిపి ఏప్రిల్ 3న తీర్పును రిజర్వు చేసిన సర్వోన్నత న్యాయస్థానం. ఈరోజు...

శివో అభిషేక ప్రియ: (అంటే శివుడు అభిషేక ప్రియుడు). కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

జూలై 28:"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లిపత్తిరిసుమంత యెవ్వడు పారవైచుగామధేనువు వానింట గాడి పసరమల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు" తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి,...

ఎన్నికల తరువాత ఓటర్ల జాబితాలపై కుట్రపూరితంగా తీసుకొచ్చిన SIR (Special Identification Revision) పై పార్లమెంట్ ఎదుట గళమెత్తిన ఎంపీ వంశీకృష్ణ, ప్రియాంక గాంధీ

జూలై 28 న్యూ డిల్లీ: న్యూఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణం ఒక్కసారిగా ఉరుకులు పరుగులతో మార్మోగింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ నేతృత్వంలో, పెద్దపల్లి ఎంపీ...

You may have missed