December 24, 2025

Month: November 2025

జరుపటి నారయ్య అకాల మరణంతో గ్రామం లో విషాదఛాయలు

నవంబర్ 12 గ్రామం మర్రిపల్లి: జరుపటి నారయ్య అకాల మరణంతో గ్రామం మూగబోయింది. గ్రామ ప్రజలతో ఎల్ల ప్పుడూ సరదాగా పలకరించే వ్యక్తి అనారోగ్యంతో మరణించడం వల్ల...

విలేకరుల పిల్లల విద్యకు రాయితీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కోరిన ఈ.పద్మారావు కాపు

నవంబర్ 10 రంగారెడ్డి:రంగారెడ్డి జిల్లా కొంగరికలాన్‌లో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సి.నారాయణ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసిన అన్వేషణ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఈ.పద్మారావు...

“ఆధునిక జీవితంలోని ఐదు ఆపదలను ఎదుర్కోవడానికి 5K పరుగును ప్రారంభించిన DCP శిల్పవల్లి”

హైదరాబాద్, నవంబర్ 9: నేటి యువతలో పెరుగుతున్న సామాజిక మరియు జీవనశైలి సవాళ్ల గురించి అవగాహన కల్పించడానికి, స్లేట్ ది స్కూల్ ఆదివారం నెక్లెస్ రోడ్‌లో “స్లేట్...

విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రకాలైన వృత్తుల గురించి అవగాహన కార్యక్రమం

డిసెంబర్ 20 శ్రీకాళహస్తి: విజేత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈ రోజు వివిధ రకాలైన వృత్తుల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. చిన్నారులందరూ, డాక్టర్, యాక్టర్, ఇంజనీర్,...

సబితా ఇంద్రారెడ్డి గారి అవగాహన లోపం వల్లే నీట మునిగిన మహేశ్వరం మోడల్ స్కూల్, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం మరియు అగ్నిమాపక కేంద్రం – శ్రీరాములు అందెల

నవంబర్ 5 మహేశ్వరం:మహేశ్వరం నియోజకవర్గం మహేశ్వరం మండల కేంద్రంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు రామచంద్ర గూడెం లోని చెరువుకు గండిపడడంతో గ్రామంలోకి నీరు భారీగా పోటెత్తడం...

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు – నడికూడ శివకు ప్రచార బాధ్యతలు అప్పగించిన కిచ్చెన్న లక్ష్మారెడ్డి

నవంబర్ 04 హైదరాబాద్:జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు నడుమ కదలికలు చురుగ్గా సాగుతున్నాయి.అభ్యర్థి విజయం పార్టీ...

చేవెళ్ల బస్సు ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కరమైన విషయం:రాజేంద్ర నగర్ నియోజక వర్గ ఇంచార్జ్ తోకల శ్రీనివాస్ రెడ్డి

నవంబర్ 4 మైలార్ దేవ్ పల్లి: చేవెళ్ల తాండూరు మీర్జాపురం నుంచి ఆలూరు లో జరిగిన అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం సంఘటన జరిగి 21 మంది...

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై కాంగ్రెస్ నేత చేపంగి ప్రవీణ్ సంతాపం

నవంబర్ 03 చేవెళ్ల: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద తెల్లవారు జామున ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో 21 మంది దుర్మరణం పాలైన దుర్ఘటనపై మహేశ్వరం...

దక్షిణ భారతదేశంలోనే ప్రశస్తమైనది దేవాలయం అదే శ్రీ కాళహస్తి. శ్రీకాళహస్తి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది

*🙏హరహర మహాదేవ శంభోశంకర🙏* *🚩🕉️🙏శ్రీకాళహస్తి🙏🕉️🚩* #దక్షిణ భారతదేశంలోనే ప్రశస్తమైనది ఈ దేవాలయం అదే శ్రీ కాళహస్తి.* #63 నయనారులలో ఒకడైన కన్నప్ప ఇక్కడే శివలింగం కళ్ళలోనుండి వస్తున్న...

వరల్డ్ కప్ సాధించిన (2025) భారత మహిళా క్రికెట్ జట్టుకు కి అభినందనలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో భారత మహిళా క్రికెట్ జట్టు సాధించిన చారిత్రక విజయానికి హృదయపూర్వక అభినందనలు...

You may have missed