పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి:నగర పోలీస్ కమీషనర్ వి.సి. సజ్జనార్
హైదరాబాద్ అక్టోబర్ 18: పండుగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ సూచించారు. సెంట్రల్ పీస్ కమిటీ ఈస్ట్ జోన్ అధ్యక్షుడు...
హైదరాబాద్ అక్టోబర్ 18: పండుగలను ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జరుపుకోవాలని నగర పోలీస్ కమీషనర్ విసి సజ్జనార్ సూచించారు. సెంట్రల్ పీస్ కమిటీ ఈస్ట్ జోన్ అధ్యక్షుడు...
అక్టోబర్ 18 షాద్ నగర్:రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ శనివారం...
అక్టోబర్ 17 హైదరాబాద్: రాయల వారి వర్ధంతి అక్టోబరు 17న హొన్నేనహళ్ళి లో రాయలవారి మరణ శాసనం.శ్రీక్రిష్ణదేవరాయల మరణానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం లభించింది. అప్పటివరకు లభించిన...
అక్టోబర్ 17 రాజేంద్రనగర్:తెలంగాణ రాష్ట్రంలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కోర్టు స్టే ఇచ్చిన సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కు అడ్డు తగులుతున్న...
కాపు అక్టోబర్ 17 మహేశ్వరం: గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో అంకితభావంతో పనిచేస్తున్న టీపీసీసీ ప్రతినిధి దేప భాస్కర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ...
లీలమ్మ అనగానే అప్పటి తరానికి ఆమె చప్పున గుర్తుకొస్తారు..నేటి తరంలో కొందరికి లీలగా జ్ఞప్తినిస్తారు. కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య జీవన సహచరి ఆమె..ఆయన ఆశయం...
అక్టోబర్ 16 మహేశ్వరం:మహేశ్వరం:పలు సామాజిక,ప్రజాసేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంగా మహేశ్వరం ఎమ్మెల్యే,మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రోడ్డుపై సీతాఫలం (రామఫలం) అమ్ముతున్న చిన్న వ్యాపారులను గమనించి,కారు ఆపి...
అక్టోబర్ 16 కుత్బుల్లాపూర్:కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బహదూర్ పల్లి మేకల వేంకటేశం ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో ఏఐసీసీ అబ్సర్వర్ డా"...
అక్టోబర్ 16 హైదరాబాద్:హెల్ టాటా మనీ చారిటబుల్ ట్రస్ట్ పి ల్డర్ మాత ఫౌండేషన్ న్యూఢిల్లీ అమృత శ్రీ వర్షిని కల్చరల్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం...
అక్టోబర్ 16 శేరిలింగంపల్లి: కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తిచేసే దిశగా సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం శేరిలింగంపల్లి...