December 24, 2025

Month: September 2025

సబ్జా గింజలు – రోజూ తీసుకోవచ్చా? ఎంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

సెప్టెంబర్ 11 హైదరాబాద్:సహజమైన ఆరోగ్యానికి సహాయపడే ఆహార పదార్థాల్లో సబ్జా గింజలు (Basil seeds) ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడం నుంచి, రక్తపోటు...

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA విజయం 152 ఓట్ల మెజారిటీతో గెలుపు

సెప్టెంబర్ 9 న్యూఢిల్లీ:ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ తన ప్రత్యర్థి పై 152 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించినట్లు...

తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ గారికి విజ్ఞ‌ప్తి చేశారు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

సెప్టెంబర్ 9 న్యూఢిల్లీ: తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మ‌లా సీతారామ‌న్‌...

ఈరోజు నుండి మహాలయ పక్షాలు ప్రారంభం. మహాలయ పక్షాల ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం

సెప్టెంబర్ 8 హైదరాబాద్: భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యనున్న పదునైదు దినములనూ ‘మహాలయ పక్షములు’ అంటారు. 🌸మరణించిన మన తండ్రి, తాత,...

ప్రపంచవ్యాప్తంగా నేడు సంపూర్ణ చంద్రగ్రహణం

సెప్టెంబర్ 7 హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే ప్రపంచ జనాభాలో సుమారు 85% మంది ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం...

60 ఏళ్ళ పూర్వం ఆనాటి జీవన శైలి.గత కాలపు జీవితాల్లో మరపురాని జ్ఞాపకాలు

సెప్టెంబర్ 7 హైదరాబాద్:ఉదయం పళ్ళు తోముకోవడానికి వేప్పుల్లలను ఉపయోగించే వారు. వీటినే పందొం పుల్లలు అని కూడా అనే వారు.కొంతమంది కచ్చిక, (ఆవు పేడ పిడకలను కాల్చగా...

హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు

సెప్టెంబర్ 7: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా ముగియడంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. తొమ్మిది రోజులపాటు భక్తులు...

35 లక్షలు పలికిన బాలాపూర్ లడ్డు, లింగాల దశరథ్ గౌడ్ కైవసం చేసుకున్నారు

సెప్టెంబర్ 6 హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం బాలాపూర్ లడ్డూని లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి 35 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. ప్రతి సంవత్సరం...

రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

సెప్టెంబర్ 6 హైదరాబాద్:హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సన్ సిటీలో ఉన్న రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది.ఈ లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది.ప్రతి...

ఫేస్ బుక్, ఎక్స్, వాట్సాప్ లపై నిషేధం విధించిన నేపాల్… కారణం ఇదే!

సెప్టెంబర్ 5 హైదరాబాద్:నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం,నిషేధిత జాబితాలో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్.ప్రభుత్వంతో రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడమే ప్రధాన కారణం.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ...

You may have missed