December 24, 2025

Month: August 2025

ధ్యానంతో మనసుని సరైన మార్గంలో నడిపించి గమ్యాన్ని చేరవచ్చు

ఆగస్టు 30 హైదరాబాద్: ఆధ్యాత్మికత అనే సరస్సులో నామం అనే రాయి వేసి శబ్దం చేస్తే తరంగాలు మొదలవుతాయి. అవి మనసంతా వ్యాపించి శరీరమంతా నిండిపోతాయి. ఏ...

పింఛన్ల పంపిణీలో ఆలస్యానికి చెక్. మంత్రి సీతక్క కీలక ప్రకటన.

ఆగస్టు 30 హైదరాబాద్: ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని తెలంగాణ ప్రభుత్వం చేయూత సామాజిక భద్రతా పింఛన్ల పథకంను అమలు చేస్తోంది. ఈ పథకం లక్ష్యం...

దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం… పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది

ఆగస్టు 30 న్యూస్ హైదరాబాద్: దుబాయి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాస్‌పోర్ట్‌ రూల్స్ మార్చేసింది అక్కడి గవర్నమెంట్. కొత్త రూల్స్ ప్రకారం.. ఫోటో స్పష్టంగా ఉండాలి,...

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటాపై సర్కారు దృష్టి.అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఆధారంగా 42% రిజర్వేషన్లపై అధికారిక ఉత్తర్వులు?

ఆగస్టు 30 హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా...

పచ్చి కొత్తిమీరతో షుగర్ కంట్రోల్.. క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో రోగాలకు చెక్‌..! అంటున్నారు ఆయుర్వేద నిపుణులు

ఆగస్టు 29 హైదరాబాద్:కొత్తిమీర అనేది వంటలో ఉపయోగించే ఒక మసాలా. ఇది మన ఆహార రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ధనియాలు...

మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలను ఇంచార్జి మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి గారు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారితో కలిసి పరిశీలించారు

ఆగస్టు 28 మెదక్:మెదక్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాలను ఇంచార్జి మంత్రివర్యులు డా. వివేక్ వెంకటస్వామి గారు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారితో కలిసి పరిశీలించారు. సర్దన...

పూజించే విధానాన్ని ఉపచారం అంటారు. #ఇంట్లో దేవుడికి పూజ చేసే విధానాలని పంచోపచారాలు అంటారు

కుబేరుడి మరియు లక్ష్మీదేవి ఫోటో ఇంట్లో ఉంటె సకలసంపదలను పొందవచ్చు పూజించే విధానాన్ని ఉపచారం అంటారు. #ఇంట్లో దేవుడికి పూజ చేసే విధానాలని పంచోపచారాలు అంటారు. #అంటే...

నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేసిన ముఖ్యులలో ముత్యాల రాజ వాసిరెడ్డి గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్

ఆగస్టు 28:నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం కృషి చేసిన ముఖ్యులలో ముత్యాల రాజ వాసిరెడ్డి గోపాల కృష్ణ మహేశ్వర ప్రసాద్, వీరిని ప్రాజెక్టు ప్రసాద్ గా ప్రజలు...

2025, సెప్టెంబర్ 1 నుంచి లెటర్స్ రెడ్ బాక్స్ ఉండదన్న వార్త తెలిశాక కలిగిన దుఃఖం…సెలవు.. ఇక సెలవు అంటున్న ఉత్తరాల ఎర్ర డబ్బా

ఆగస్టు 28 హైదరాబాద్: దశాబ్దాలుగా నిస్వార్థంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా విశ్వసనీయంగా సేవలు అందించిన భావోద్వేగాల నేస్తం ఇక కనిపించదు. మన ముత్తాతలు, తాతలు, నాన్నల కాలం నాటినుంచి...

రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు సూచించారు

ఆగస్టు 27: హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్...

You may have missed