December 24, 2025

రూ.2.3కోట్లు పలికిన గణేశ్ లడ్డూ

0
IMG-20250906-WA0938

సెప్టెంబర్ 6 హైదరాబాద్:హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సన్ సిటీలో ఉన్న రిచ్మండ్ విల్లాస్లో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది.ఈ లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లు పలికింది.ప్రతి సంవత్సరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంపాటలో స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పాల్గొన్నారు.ఈసారి వేలం రూ. కోటి నుంచి ప్రారంభమైనట్లు సమాచారం.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed