December 24, 2025

ఆపరేషన్ సిందూర్ పై చర్చ. ఎంపీలకు అధికార, ప్రతిపక్షాల విప్ జారీ

0
Oplus_0

Oplus_0

జూలై 28 న్యూ డిల్లీ:ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఎంపీలకు అధికార, ప్రతిపక్షాల విప్ జారీ, పార్లమెంట్ వేదికగా ఆపరేషన్ సిందూర్ పై నేడు కీలక చర్చ జరగబోతుంది. నేడు నుంచి 2 రోజులపాటు ఈ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. ఉభయసభల సభ్యులు తప్పనిసరిగా సభలకు హాజరుకావాలని సూచించాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన డిమాండ్లపై కేంద్రం సానుకూలంగా స్పందించడంతో.. లోక్ సభ కార్యకలాపాలు సజావుగా సాగే అవకాశముంది. కాగా ప్రధాని మోదీ సోమవారం సభకు వచ్చే అవకాశం ఉంది.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed